ప్రజలు దారి తప్పే సమయంలో కొన్ని హెచ్చరికలు చేస్తూ, రానున్న విపత్తులను ముందుగా సూచిస్తూ (ప్రవచిస్తూ) ప్రజల్ని సన్మార్గంలో నడిపించేవారు ప్రవక్తలు. ఈ ప్రవక్తలు చిన్న ప్రవక్తలని, పెద్ద ప్రవక్తలని ప్రాధాన్య
అది గలెలియా ప్రాంతం. సుఖారను ఊరు. ఊరి వెలుపల ఒక బావి. గ్రామంలోని స్త్రీలు ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకొని వెళ్తుండేవారు. ఓసారి అదే ప్రాంతంలో తిరుగాడుతూ అలసిపోయిన ప్రభువు ఆ బావి దగ్గర కూర్చుండిపోయాడు
క్రైస్తవ తత్వం ప్రకారం తండ్రి దేవుడు ఈ లోకానికి సృష్టికర్త. ఓ తనయునిగా వచ్చినవాడు క్రీస్తు. దుష్ట పూరితం అవుతున్న ఆ సృష్టి వినాశనాన్ని రక్షించడానికే ఆయన వచ్చాడని నమ్మకం. క్రీస్తు మోక్షారోహితుడైన తర్వాత.
అన్ని విషయాల్లో ప్రభువులా ప్రవర్తించిన శిష్యరికం గాని, అపోస్తులిజం గానీ చివరికి ప్రభువు లాంటి మరణాన్నే అభిలషించింది. ప్రభువు వాక్కు ప్రకటించడానికి దశ దిశలా వెళ్లిన శిష్యులు గానీ, అపోస్తులు గానీ, ఎక్కడె�
పూర్వకాలంలో దేవుడు ప్రజలతో మాట్లాడేవాడట. అలా మాట్లాడేది కేవలం తన స్వరంతోనే గాక, చేష్టలతో కూడా! ఆయా సంఘటనల్లో తనవైన నిర్ణయాలను, ఆదేశాలను తెలియజేసేవాడట. అలాగే బైబిల్ పూర్వ నిబంధనలో ఆరోను పెద్దరికాన్నీ, అర�
ఒకసారి ప్రభువు చుట్టూ శిష్యులు కూర్చొని ఉన్నారు. ప్రభువు మెల్లగా లేచి, ఓ చేత్తో పళ్లెం పట్టుకొని, మరో చేత్తో నీళ్ల లోటా తీసుకున్నారు. శిష్యుల్ని చేరి, మౌనంగా వారి ఒక్కొక్కరి పాదాలూ కడుగుతూ, నడుముకు చుట్టి�
మన జీవితంలో ఓ మంచి స్నేహితుణ్ని సంపాదించుకోవడం చాలా కష్టతరం. ఈ స్వార్థ జగత్తులో, ఎవరి బతుకు వారిదే అన్నట్టున్న ఈ రోజుల్లో నిబద్ధత గలిగిన స్నేహితులు కనిపించడం అరుదైన విషయమే!
అన్ని బంధాల నుంచి విడుదల కావడమే, మోక్షం. అందులోకి ఎవరు పడితే వారు తేలిగ్గా ప్రవేశించలేరు. ఎందుకంటే, కొందరు తమ బంధాల్ని, అనుబంధాల్ని తెంచుకోలేరు. వారికి ఆ మోక్ష ద్వారం తలుపులు తెరుచుకోవు. ఏన్నెన్ని కానుకలు �