ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) కన్నుమూశారు. 83 ఏండ్ల వయస్సున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Road Accident | బతుకు దెరువులో భాగంగా వరి నాట్ల కోసం ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కొంత మంది కూలీలు కరీంనగర్ జిల్లాకు వచ్చారు. కానీ కూలీ దొరక్కపోవడంతో.. తిరిగి తమ సొంతూరుకు వెళ్లేందుకు కరీంనగర్కు ర
అమెరికాలో తెలుగు యువకుడొకరు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతను అదృశ్యమైనట్టు ఫిర్యాదు అందిన ఒక రోజు తర్వాత అనుమానాస్పద స్థితిలో శవమై కన్పించాడు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు నిద్రిస్�
Perni Jayasudha | మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని భార్య జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారు. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో గతంలో అధికారులు న
విద్యార్థి దశ నుంచే నాటక రచనా ప్రక్రియకు అంకితమై రచన, నటన, సమాజ సేవలే శ్వాసగా పాటుబడిన సాహితీ దిగ్గజం, మహోన్నత కళాకారుడు కోదాటి లక్ష్మీనర్సింహారావు, క్లుప్తంగా కేఎల్. తన రచనా వ్యాసంగంతో, తన ఆలోచనా విధానం�
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాల విషయంపై ఐజీ అశోక్కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో ఎటువంటి రహస్య కెమెరాలను గుర్తించలేదని ఆయ�
Chandrababu | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆడపిల్లల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రమంతా ఏదో జరిగిపోతోందని ప్రచారం చేయడం దారుణమని �
Nara Lokesh | గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టారని ఒకవైపు విద్యార్థినులు ఆందోళన చేస్తుంటే.. అది చిన్న విషయమని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇది చాలా చిన్న విషయం.
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంల్లో స్పై కెమెరాలు బిగించి 300 మంది వీడియోలు చిత్రీకరిం�
Gudlavalleru Engineering College | కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం పలువురు విద్యార్థులు కాలేజీలోకి వెళ్లేందుకు యత్నించారు. కానీ వారిని పోలీసులు అడ్డుకున్నా�