Minister Kollu Ravindara | ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) లో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం ఉదయం 5 గంటలకు జిల్లాలోని కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి.
Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరుపాడు హెచ్పీ పెట్రలోబంక్ దగ్గర కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడ
Rare Kachidi Fish | కేవలం రెండే చేపలు మత్స్యకారులను లక్షాధికారులను చేశాయి. ఒక్కో చేప రూ.2లక్షల ధర పలుకవడంతో ఆ మత్స్యకారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారులకు అంత�
చక్కని ఇల్లు. ఆదరించే భర్త. సరిపడా డబ్బు. ఆనందంగా బతికేందుకు అన్నీ ఉన్నా మనసులోఏదో వెలితి. బోసినవ్వులను ఒడిలో చూసుకునే భాగ్యంలేదనే బాధ. ఆమె చేతి వంటలు అద్భుతమనీ, ఆమె పెట్టే పచ్చళ్లు అమృతమనీనలుగురూ చెబుతుం
ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం జాయింట్ కలెక్టర్ (జేసీ) అపరాజితసింగ్ సిన్వర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. రాజస్థాన్ రాష్ర్టానికి చెందిన అపరాజిత అదే రాష్ర్టానికి చెందిన ట్రైన�
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో (Narsingi) డ్రగ్స్ (Drugs) కలకలం రేపుతున్నాయి. సన్సిటీ (Sun city) వద్ద డ్రగ్స్ తీసుకుంటున్న ఓ విద్యార్థిని పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని వద్ద లభించిన 5 గ్రాముల ఎండీఎంఏ డ్ర�
ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరులో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఆదివారం దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ చిత్రపటాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా గొర్ర�
Kikala Satyanarayana | నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం 4 గంటలకు హైదరాబాద్ ఫిలింనగర్లోని తన
Bapatla | ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. సోమవారం ఉదయం జిల్లాలోని వేమూరు మండలం జంపని వద్ద ఆటో బోల్తాపడింది.