Hospital Collapses | కేరళ (Kerala) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొట్టాయం (Kottayam)లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఒక భాగం కుప్పకూలిపోయింది (Hospital Collapses).
Sabarimala Pilgrims | కేరళ రాష్ట్రం కొట్టాయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమలకు అయ్యప్ప భక్తులతో (Sabarimala Pilgrims) వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది (bus overturns).
SCR | శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక రైళ్లల్లో కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించి�
బరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. భక్తుల (Pilgrims) కోసం 22 ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
డ్రగ్ డీలర్ ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులకు భయానక అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా శునకాలు వారిపై దాడికి దిగాయి. ఖాళీ దుస్తుల్లో ఎవరొచ్చినా కరిచేలా వాటికి శిక్షణ ఇచ్చినట్టు తెలుసుకున్న పోలీసులు షాక్కు
Crime news | ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగివచ్చి అతడు పెట్టే టార్చర్ భరించలేక 16 ఏళ్లుగా కాపురం చేసిన అతని భార్య ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, 15 ఏళ్ల లోపు వయసున్న ముగ్గురు బిడ్డ�
దేశంలో కరోనా కేసులు (Covid-19 cases) మరోసారి విజృంభిస్తున్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దీంతో ఢిల్లీ (Delhi), కేరళలో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవు�
Maternity Leave కేరళలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ.. ప్రెగ్నెంట్ విద్యార్థులకు 60 రోజుల మెటర్నిటీ లీవ్ను మంజూరీ చేయనున్నది. 18 ఏళ్లు దాటిన విద్యార్థినులకు ఈ అవకాశం కల్పించారు. చదువులకు ఎటువంటి అవాంతర�
Bird flu | కేరళలోని కొట్టాయంలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. రెండు
ప్రాంతాల్లో హెచ్5ఎన్1 వైరస్ ప్రబలుతుందని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని కొట్టాయం వెటర్నరీ చీఫ్ తెలిపారు. క్రిమి సంహా�
SCR | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే (SCR) శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ రైళ్లు అందుబాటులో
SCR | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త అందించింది. సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం ఈ నెల 20 నుంచి 26 ప్రత్యేక రైళ్లను నడుపనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.
మనిషికి అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. జీవితంలో ఒకేసారి అదృష్టం వరిస్తుంది. అప్పుడే దాన్ని అందిపుచ్చుకోవాలి. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుందన్నట్టుగా.. కేరళకు చెందిన ఈ పెయింటర్కు క�
తిరువనంతపురం : కొవిడ్ నేపథ్యంలో ఆక్సిజన్ అందించే కార్యక్రమంలో భాగంగా కొట్టాయం జిల్లా వ్యాప్తంగా ఆక్సిజన్ పార్లర్ను జిల్లా యాంత్రాంగం అందుబాటులోకి తేనుంది. మనార్కడ్లోని సెయింట్ మేరీ చర్చి