మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad) ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం (Heavy Rain)కురుస్తున్నది. మండల కేంద్రంలోని పాకాల వాగు బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో గూడూరు మండలానికి కేసముద్రం, నెక�
మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరించడం స్థానికంగా కలకలం రేపుతున్నది. కొత్తగూడ మండలంలోని జంగవానిగూడెం సమీప అడవుల్లో ఆవును పెద్దపులి మాటువేసి చంపినట్లు అటవీశాఖ అధికారులు వజహత్ తెలిపారు.
కొత్తగూడ గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు సూపర్వైజర్ ఇందిర తెలిపారు. ఈ విషయంలో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేద వాడి కల అన్నారు.
Sunnam Cheruvu | ఒకప్పుడు ఆ చెరువు కట్టకు ఇరువైపులా అడవిలా ఉండేది. ఎక్కడ చూసినా చుట్టూ ముళ్ల కంచ, పూర్తిగా శిథిలావస్థమై ఎప్పుడు తెగిపోతుందో తెలియని పరిస్థితి. దీంతో రైతులతో పాటు మత్స్యకారులు ఆందోళన చెందేవారు, కట్ట�
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున పెగడపల్లి వద్ద ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచె�
మార్పు పేరుతో అడిగిన తీర్పు.. పట్నాన్ని పరేషాన్ చేస్తున్నది. పల్లెల్లో మళ్లీ పల్లేర్లు మొలిపిస్తున్నది. అతీగతీ లేని పాలకుల నిర్వాకంతో రాజధానిలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయింది. పల్లెలకు కరువును పరిచయం చే
మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు పలు చెరువులు మత్తడి దుంకాయి.
కందుకూరు : మండల పరిధిలోని కొత్తగూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కావాల్సిన నిధులను మంజూరు చేస్తానని ఈ విషయంలో ఆందోళన చెందవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మం�
కందుకూరు, మహేశ్వరం :గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. కందుకూరు మండలంలోవాన దంచి కొట్టింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియడంతో మండలంలోని కొత్తగూడ, జైత�