దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. మెటల్, జీఎస్టీ రేట్ల తగ్గింపుపై కౌన్సిల్ సమావేశం ప్రారంభం కావడం మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. వరుసగా ఆరు రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన స�
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండటం, విదేశీ మదుపరులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో వరుసగా ఐదోరోజూ భారీగా నష్టపోయాయి.
Hindenburg | అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణలు చేసిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ మరోసారి వార్తలకెక్కింది. ఈ నెల 27న సెబీ (SEBI) షోకాజ్ నోటీసులు జారీ చేసిందని పేర్కొంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: ప్రైవేట్ రంగంలో మూడో పెద్ద బ్యాంక్ అయిన కొటక్ మహీంద్రా బ్యాంక్తో కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫెడరల్ బ్యాంక్ విలీనమవుతుందన్న వార్తలు వెలువడుతున్నాయి. వి�
భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 463, నిఫ్టీ 143 పాయింట్ల లాభం ముంబై, జూన్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. వాహన, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్ల నుం�
మార్కెట్లకు అమెరికా సెగ 231 పాయింట్లు తగ్గిన నిఫ్టీ ముంబై, ఫిబ్రవరి 11: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో శుక్రవారం మార్కెట్ పతనమయ్యింది. అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠానికి పెరగడంతో ఆ దేశపు కేంద�