దేశీయ సోషల్ మీడియా యాప్ ‘కూ’ మూతపడింది. ఎక్స్(గతంలో ట్విట్టర్)కు ప్రత్యామ్నాయంగా మారుతున్నదని నరేంద్ర మోదీ సర్కార్ ఊదరగొట్టిన ఈ స్టార్టప్ ప్రస్తుతం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకొని విలవిలలాడుతున్�
Koo App | ఒకానొక టైమ్లో ట్విట్టర్కే పోటీ ఇస్తుందేమోనని భావించిన దేశీయ సోషల్మీడియా ప్లాట్ఫామ్ కూ యాప్ శకం ముగిసింది. ఇవాల్టి నుంచి కూ యాప్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కూ యాప్ మూతబడిన విషయాన్ని ఆ కంపెనీ
హైదరాబాద్: ప్రముఖ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ "కూ" యాప్, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సురక్షితమైన ఇంటర్నెట్ దినో�
హైదరాబాద్ : సోషల్ మీడియాలో రాబోయే ఎన్నికలకు సంబంధించిన చర్చను సజావుగా సాగే దిశగా, దేశంలోని మొట్టమొదటి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫామ్ “కూ” యాప్ వాలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్’ను పాటిస్తుంది. మొదటిసారిగా ఇంట�
హైదరాబాద్ : మేడ్ ఇన్ ఇండియా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ “కూ” యాప్ సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు యూజర్లకు అవగాహన కల్పిస్తోంది. “కూ” యాప్ లోని యూజర్లు, స్థానిక భాషలలో తమపోస్టులను షే
హైదరాబాద్: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ “కూ యాప్లో ఈ ఏడాది పలు అంశాలు ట్రెండ్ అయ్యాయి. ఏప్రిల్, మే నెలల్లో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో “కూ” యాప్పై గణనీయమైన ట్రాక్షన్ను సాధించింది. కూ యాప్ అనేక�
హైదరాబాద్: సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు భాష ఉపయోగాన్ని ప్రోత్సహించడానికి ఇండియా మల్టీ లాంగ్వేజ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ కూ హోల్డింగ్ కంపెనీ బాంబినేట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమి
హైదరాబాద్: ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ స్నాప్డీల్, భారత్లోని మిలియన్ల మంది యూజర్లతో వారి స్థానిక భాషలో కనెక్ట్ అయ్యేందుకు మేడ్-ఇన్-ఇండియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ “కూ”లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున
బెంగళూరు: యాంప్లిట్యూడ్ విడుదల చేసిన మొదటి ప్రోడక్ట్ రిపోర్ట్ -2021 ద్వారా ఆసియా పసిఫిక్ నుంచి నెక్స్ట్ ఫైవ్ హాటెస్ట్ ప్రోడక్ట్స్ లో కూ యాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వినియోగదారులు తమ మాతృభాషలో తమ భావాలను వ్య
హైదరాబాద్ : నటి కృతి సనన్ భారతీయ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కూ (Koo) లో చేరారు. ఆమె చేరిన వారంలోనే 20వేల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. @kritisanon అనే హ్యాండిల్ తో తన అభిమానులకు చేరువయ్యారు. రెండు వారాల క్రితం తన స�
ప్రముఖ దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ‘కూ’.. కోటి మంది యూజర్ల మార్క్కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్కు పోటీగా వచ్చిన ఈ యాప్.. దేశీయ భాషల్ల
అమరావతి ,ఆగస్టు: ప్రజలతో నేరుగా వారి మాతృభాషలో మాట్లాడాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రముఖ భారతీయ మైక్రో బ్లాగింగ్ అండ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ “కూ”యాప్ �
జవగళ్ శ్రీనాథ్ తదితరులకు వాటాన్యూఢిల్లీ: ట్విట్టర్కు బదులుగా భారత్లో వచ్చిన ‘కూ’లో చైనా వాటాలను టీమిండియా మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్సహా పలువురు సొంతం చేసుకున్నారు. కూ మాతృ సంస్థ బాంబినేట్