Sangareddy : సంగారెడ్డి, జులై 4 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (K.Rosaiah) 92వ జయంతిని పురస్కరించుకుని ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను అదనపు ఎస్పీ సంజీవ్రావ్ (Sanjeev Rao) గుర్తు చేశారు.
కవాడిగూడ : రెండు తెలుగు రాష్ట్రాలపై దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చెరగని ముద్ర వేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. అలాంటి మహానే�
నేడు ప్రభుత్వ లాంఛనాలతో దేవరయాంజాల్లో అంత్యక్రియలు మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పదవులకు వన్నెతెచ్చిన గొప్ప నాయకుడు రోశయ్య: ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి విలువలకు రూపం: స
ఖమ్మం: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్ధికశాఖ మంత్రిగా పలు పదవ
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన కొణిజేటి రోశయ్య నిష్కళంక రాజకీయయోధుడని, ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ” జనసేన పార్టీ స్థాపి�