నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లె గ్రామానికి రిజర్వు కోటా కింద అదనంగా 300 ఇందిరమ్మ గృహాలను మంజూరుచేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.
సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆ�
సీఎం రేవంత్రెడ్డికి జన్మనిచ్చిన కొండారెడ్డిపల్లి కన్నీరు పెడుతున్నది. ఉపాయం లేకుండా చేపట్టిన అభివృద్ధి పనులు గ్రామస్తులకు అపాయాన్ని తెచ్చిపెడుతున్నా యి.
కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి మృతి కేసులో సీఎం సోదరులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.
కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో శోకాన్ని కూడా గొంతు దాటి బయటకు వ్యక్తం చేయలేని తీవ్ర విషాదం నెలకొంది. పోలీసు పహారా మధ్య ఆవరించిన నిశ్శబ్దంలో క్షణక్షణం.. భయం భయంగా గడుస్తున్నది.
‘సర్.. నాకు 60 ఏండ్లు. ఇప్పటి వరకు భయం అంటే ఎట్లుంటదో తెల్వదు. కానీ, ఇవ్వాళ భయం అంటే తెల్సింది. మా ఊర్లె ఎన్నడూ ఇట్ల లేకుండె’ అని సీఎం రేవంత్రెడ్డి సొంత గ్రామానికి చెందిన ఓ రైతు ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుత�
ముఖ్యమంత్రి సోదరుల అరాచకాలను ప్రశ్నించడమే అతడు చేసిన తప్పయింది! వాళ్లు చేస్తున్న దాష్టీకాలపై ఇతరులతో చర్చించడమే అతడి పాలిట శాపమైంది. ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఆగడాలను బయటపెట్టాడన్న కక
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తన సొంతూరు నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి(Kondareddypalli) వెళ్లనున్నారు. ప్రతి సంవత్సరం దసరా(Dasara) వేడుకలు రేవంత్ రెడ్డి తన సొంత�
Niranjan Reddy | మహిళా జర్నలిస్టులపై(Women journalists) భౌతికదాడి హేయమైన చర్య అని, భౌతిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.