Janagama | జనగామ(Janagama)జిల్లా కాంగ్రెస్ పార్టీలో(Congress) వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి(Kommuri Pratap Reddy), మాజీ మున్సిపల్ ఛైర్మెన్ వేమల్ల సత్యనారాయణ రెడ్డి వర్గాల
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం ఆ పార్టీలో దుమారం రేపుతున్నది. పదవులు వచ్చిన వారు, రాని వారి మధ్య మరింత దూరం పెరగడంతోపాటు గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి.
జనగామ నియోజకవర్గంలో మరికొన్ని గంటల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్మార్చ్ ప్రారంభం కానుండగా ముఖ్యనేతల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలు బహిర్గతమయ్యాయి.
సిద్దిపేట : కాంగ్రెస్లో మరోసారి వర్గబేధాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని ధూళ్మిట్ట మండలం కూటిగల్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చేపట్టిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. వరంగల్ డిక్లర