నేడు కోల్కతాతో హైదరాబాద్ ఢీ చెన్నై: ఐపీఎల్ సమరానికి సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సిద్ధమైంది. 14వ సీజన్లో తమ తొలి మ్యాచ్లో ఆదివారం కోల్కతా నైట్రైడర్స్ను చెన్నై వేదికగా వార్నర్సేన ఢీకొ
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ హింసాత్మకంగా మారడంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కాషాయ పార్టీని టార్గెట్ చేసింది. కూచ్బెహర్లో సీఆర్పీఎఫ్ కాల్పుల్లో ఐదుగురు మరణించి�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాంతో �
కోల్కతా: అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ భారీగా నమోదువుతున్నది. ఈ సాయంత్రం 4 గంటల వరకు అసోంలో 62.36 శాతం, పశ్చిమబెంగాల్లో 70.17 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింద�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో బెంగాలీ బిడ్డ నేతృత్వంలోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అవుట్సైడర్ వ్యాఖ్యలను మోదీ తోసిపుచ్చారు. రవీంద�
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో పార్టీల మధ్య పరస్పర దాడులు, రాజకీయ హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బెంగాల్లోని కూచ్బెహార్ జిల్లాలో ఒక మండలానికి అధ్యక్షుడిగా
కోల్కతా: ఈ నెల 12 నుంచి తాను అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెడుతానని ఇవాళ బీజేపీలో చేరిన ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీలో మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నార
కోల్కతా: పశ్చిమబెంగాల్ ప్రజలు శాంతిని, ప్రగతిని కోరుకుంటున్నారని, రాష్ట్రం బంగారు బెంగాల్గా మారాలని ఆశిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతటా ఎన్నికల వేడి పతాకస్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ప్రచార పర్వంతో హోరెత్తిస్తుండగా కోల్కతాలో ప్రముఖ స్వీట్ దుకాణం ‘బలరామ్ మల్లిక్�
కోల్కతా: చాలా మందికి ఉదయాన్నే ఒక కప్పు టీ తాగకుండా రోజు మొదలవదు. అంతేకాదు అలసిపోయి తలనొప్పిగా ఉన్నా, పని ఒత్తిడి ఎక్కువైనా కప్పు టీ తాగితే క్షణాల్లో రిలాక్స్ అనిపిస్తుంది. అందుకే చాలామంది రోజు నాలు�