కోల్కతా: పైన ఉన్న ఫొటో చూశారు కదా. దీనిని గీసింది పశ్చిమ బెంగాల్కు చెందిన ఆర్టిస్ట్ సనాతన్ దిండా. మా ఆశ్చె (అమ్మ వస్తోంది) అనే క్యాప్షన్తో ఈ డ్రాయింగ్ను అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దుర్�
అమెజాన్ | మేము అమెజాన్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ గిఫ్ట్మనీ తిరిగి వస్తుంది. అయితే దీనికోసం మీరు కొంతమేర చెల్లించాల్సి వస్తుందని చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
Murders: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణం జరిగింది. బెహలా పర్నశ్రీ ఏరియాలోగల ఓ బహుళ అంతస్తుల భవనంలోని ఫ్లాట్లో ఒక స్కూల్ టీచర్, ఆమె 14 ఏండ్ల కొడుకు సోమవారం సాయంత్రం
పశ్చిమ బెంగాల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కోల్కతా ఎయిర్పోర్ట్ దగ్గర ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. వాళ్ల వద్ద ఉన్న రేడియోధార్మిక మెటిరియల్ను స్వాధీనం చేసుకుంది. అటామిక్ ఎన
కోల్కతా : మాస్క్ సరిగా ధరించలేదని అడిగినందుకు ఓ మహిళను వెంటాడి వేధింపులకు గురిచేసిన యువకుడిని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ శ్యామ్పుకుర్ ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు రాగా ఆమెపై �
కోల్కతా: ప్రతిష్ఠాత్మక డ్యూరాండ్ కప్ టోర్నమెంట్కు వేళయైంది. కోల్కతా వేదికగా జరిగే ఈ టోర్నీని సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్నారు. ఈసారి టోర్నీలో ఐదు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల�
Hijacking threat call : ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్ | పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా కార్యాలయానికి బుధవారం రాత్రి బెదిరింపు వచ్చింది. రాత�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ఆ దేశస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి దేశాన్ని చేజిక్కించుకున్న తర్వాత శాంతి వచనాలు పలుకుత�
సాధారణంగా ఎక్కువగా క్యూ ఎక్కడ ఉంటుంది.. అంటే టక్కున చెప్పేది వైన్ షాపుల ముందు అని. లేదంటే సినిమా థియేటర్లో కూడా టికెట్ కౌంటర్ దగ్గర భారీ క్యూను చూడొచ్చు. కానీ.. ఒక షాపు ముందు అంత భారీ క్యూ ఎందుకు అం�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన కరోనా రోగుల్లో టీకా తీసుకున్న వారే మూడొంతులు ఉన్నారు. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన కర�
కోల్కతా : పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించి కోల్కతా పోలీసులు విదాన్నగర్లో ఓ వీడియోగ్రాఫర్ను అరెస్ట్ చేశారు. నిందితుడిని సవాంకర్ దేవ్ అలియాస్ రోనీ (30)గా గుర్తించారు. ఇదే కేసులో మోడల్, నటి నందిత
కోల్కతా : కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కొవిడ్-19 బారినపడ్డారు. జులై తొలివారంలో ఇన్ఫెక్షన్ సోకిన వీరు దవాఖానలో చేరగా ఆపై వారిని ఐసీయూకు తరలించాల�