గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా (Kohir Municipality) ప్రకటించడంతో తమ సమస్యలు తీరుతాయని సంతోషపడ్డ పట్టణ ప్రజలకు నిరాశే మిగిలింది. కోహీర్ గ్రామ పంచాయతీలో 21వేలకు పైగా జనాభా ఉండడంతో జనవరి 27వ తేదీన మున్సిపాలిటీగా ప్రకటి
Alumni Reunion | దిగ్వాల్ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల్లో చాలా మంది ఉన్నత స్థితికి చేరడం అభినందనీయమన్నారు మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్. అన్ని వేళల్లో దేశ హితం కోసం పాటుపడాలని సూచించారు.
జహీరాబాద్ (Zaheerabad) నియోజకవర్గంలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపం దాల్చి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటలు దాటితే చాలు సూర్యుడు భగభగమంటుండటంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుత�
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని గొట్టిగార్పల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడి
సంగారెడ్డి జిల్లాలో చలితీవ్రత పెరిగింది. శనివారం రాష్ట్రంలోనే జహీరాబాద్ నియోజకవర్గంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత కోహీర్లో 6.0 డిగ్రీలుగా నమోదైంది.
తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత (Cold Weather) పెరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ఎకువగా ఉన్నదని వాతావర
రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Weather) రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్�
Cold | రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. మంచుదుప్పటి కప్పేయడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి.
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బిలాల్పూర్, మనియార్పల్లి గ్రా మాల్లో మంగళవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో మూడు నుంచి నాలుగు సెకండ్లపాటు భూమి కంపించింది.
Earthquake | కోహీర్లో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని మనియార్ పల్లి, బిలాల్ పూర్, గోటిగార్ పల్లి గ్రామాల్లో భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ�
రాష్ట్రంలో ప్రస్తుతం తూర్పు ఈశాన్యగాలులు వీస్తున్నాయని, శుక్రవారం రాత్రి నుంచే ఉత్తరాది నుంచి శీతలగాలులు ఇంకా బలంగా వీచే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ చలిగాల