నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులను అధికారులు భయాందోళనకు గురిచేసి సంతకాలు పెట్టించుకోవడం సరైన పద్ధతి కాదని భూనిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రా
సీఎం రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గానికి సాగునీటిని అందించేందుకు చేపట్టిన పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించేంత వరకు పోరాటం ఆగదని భూ నిర్వాసితులు పేర్�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న తమను సర్కార్ మోసగించిందని భూనిర్వాసితులు ఆరోపించారు. తమ ఆందోళనకు అండగా నిలబడాలని నిర్వాసితులు అన్ని రాజకీయ పార్టీల నాయకులను కోరారు. గురువారం నా�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు పరిహారం కోసం ప్లకార్డులతో నిరసన తెలిపారు. మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి, ఎర్రగాన్పల్లి, కాచ్వార్ గ్రామాల్లోని పంచాయతీ కార్�
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులకు ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంత మాత్రం సహించమని మాగనూరు గ్రామస్తులు రాఘవ కన్స్ట్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులను హెచ్చరించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మక్తల్ మండలం కాచ్వార్ వద్ద ఏర్పాటు చేసిన కెనాల్ పైపుల తయారీకి ఇసుకను అక్రమంగా తరలించేందుకు రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రణాళిక వేసింది. �
వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పెద్ద శాపంగా మారిందని, ఎత్తిపోతల పథకానికి భూములు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారు లు ఒక వైపు, పోలీసులు మరో వైపు �
నారాణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణ సర్వేను రైతులు అడుగడుగునా అడ్డుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కర్మంలో శుక్రవా రం ఊట్కూర్ మండలంలోని జీర్ణహల్లి, దంతన్పల్లి శ�
సీఎం రేవంత్రెడ్డికి నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆదాయ వనరుగా మారిందని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఏఐసీసీ మాజీ సభ్యుడు బక్క జడ్సన్ ఆరోపించారు.
కొడంగల్ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ప్రఖ్యాత ఎల్అండ్టీ, నాగార్జున కంపెనీలను కాదని.. మేఘా ఇంజినీరింగ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఏ ప్రాత�
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం ఊసే ఎత్తలేదు. సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకానికి
ఢిల్లీలో ఐదు రోజులు ఉన్న సీఎం రేవంత్రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారని మాజీ మంత్రి పొన్నా ల లక్ష్మయ్య ప్రశ్నించారు. సోమవా రం ఢిల్లీలో ఆయన మీడియాతో మా ట్లాడారు.