ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న టీమ్ఇండియా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా టీమ్కు దూరమైన కేఎల్ రాహుల్.. ఈ మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండడని బీసీ�
IND vs ENG 5th Test | ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మిగిలిఉన్న ఐదో టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా మొదలుకాబోయే ఈ టెస్టులో...
IND vs ENG | ఇప్పటికే 3-1తో సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టుకు ధర్మశాల వేదికగా జరగాల్సి ఉన్న ఐదో టెస్టుకు శుభవార్త. రాంచీ టెస్టుకు దూరమైన టీమిండియా ఏస్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా..
Indian Batter: స్టార్ ఇండియన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ .. ఇంగ్లండ్తో జరిగిన గత మూడు టెస్టులకు గాయం వల్ల దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ధర్మశాలలో జరగనున్న ఫైనల్ గేమ్కు కూడా అతను దూరం అయ్యే ఛాన్సు క�
అయినా.. ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతుందంటే అందుకు ప్రధాన కారణం.. యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవడమే. ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు ద్విశతకాలతో అదరగొడితే.. సర్ఫర
KL Rahul | తొడ కండరాల గాయంతో ఎన్సీఏకు వెళ్లిన రాహుల్.. వారం రోజుల్లోనే కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడని వార్తలు వచ్చాయి. రాజ్కోట్ టెస్టులో అతడు ఆడతాడని కూడా బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కానీ ఆ మ్యాచ్కు ము
IND vs ENG | ఈనెల 23 నుంచి భారత్–ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా నాలుగో టెస్టు జరగాల్సి ఉంది. అయితే నాలుగో టెస్టులో భారత జట్టులో పలు మార్పులు జరిగే అవకాశముంది.
IND vs ENG 3rd Test : తొలి రెండుటెస్టుల్లో భారీ స్కోర్ చేయలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ(105 నాటౌట్ 162 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మూడో టెస్టులో సెంచరీ సాధించాడు. ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడిన హిట్మ్యాన్ శ
భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్కు రాజ్కోట్ సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో మిగిలిన మూడు మ్యాచ్లు కీలకంగా మారనున్నాయి.
ఇంగ్లండ్తో జరగనున్న మూడో టెస్టుకు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని తప్పిస్తున్నట్లు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.