అక్ర మ కిడ్నీ మార్పిడి కేసులో నిందితులకు ఇతర రాష్ర్టాలతో పాటు శ్రీలంకకు కూడా లింక్లున్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పరారీలో ఉన్న కింగ్ పిన్ పవన్ కోసం ఎల్ఓసీ జారీ చేశారు.
హైదరాబాద్ సరూర్నగర్ అలకనంద దవాఖానలో బయటపడ్డ కిడ్నీ దందా కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య 10కి చేరింది. కిడ్నీ మాఫియాలో చక్రం తిప్పుతున్న వైద్యుడు రాజశేఖర్ను ఆదివారం చెన్నైలో రాచకొండ పోలీసులు అరెస్ట�
తెలుగు రాష్ర్టాల్లో కలకలం సృష్టించిన కిడ్నీ రాకెట్లో పెద్ద తలకాయలే ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసును నీరుగార్చేందుకు కొన్ని అదృశ్య శక్తులు సర్వప్రయత్నాలు చేస్తున్నాయనే విమర్శలు
Kidney Racket | ఐదు రాష్ట్రాల్లో కిడ్నీలు అమ్ముతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఒక మహిళా డాక్టర్తో సహా ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు బంగ్లాదేశ్ జాతీయులని పోలీసులు తెలిపారు
విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పోలీసులు ఐదుగురిపై కేసునమోదు చేశారు. బాషా, వెంకట్, సుబ్రహ్మణ్యంతో పాటు డాక్టర్ శరత్బాబు, కిడ్నీ స్వీకరించిన వెంకటేశంపై వివిధ సెక్షన్ల కింద కేసు�