కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ కిడ్నీ సమస్యలు రావడానికి గల ప్రధాన కారణాలలో అధిక రక్తపోటు ఒకటి. సాధారణంగా మూత్రపిండాలు, రక్తపోటు అనేది ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగి
మన శరీర నిర్మాణంలో, ఆరోగ్యంలో ప్రొటీన్లు కీలకపాత్ర పోషిస్తాయి. తగిన మోతాదులో ప్రొటీన్లు తీసుకోవడం వల్ల... కండరాల పెరుగుదల, వాటి మరమ్మతు, బరువు నిర్వహణ, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సాఫీగా ఉండటం మొదలైన ప్రయోజ�
ఒకప్పుడు ఆపరేషన్ అంటే కత్తులు, కటార్లతో పెద్ద కోతలు పెట్టి మరీ చేయాల్సి వచ్చేది. సర్జరీ అవసరమైన చోట ఆ శరీర భాగంపై కోతపెట్టి లోపలి అవయవాలను సరిచేసే వాళ్లు. కానీ, అధునాతన వైద్యరంగం సంక్లిష్టత లేని సర్జరీలన
కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న తమకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా అసెంబ్లీలో తమ గురించి ప్రస్తావించాలని బాధితులు.. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మ�
మూత్రపిండాలు, మూత్రనాళంలో పేరుకుపోయి మూత్ర వ్యవస్థలో తీవ్రమైన నొప్పి కలిగించే స్ఫటికాలే కిడ్నీలో రాళ్లు. వీటిలో కాల్షియం ఆగ్జలేట్ స్ఫటికాలు ప్రధానమైనవి. యూరిక్ ఆమ్లం, స్ట్రువైట్, సిస్టయిన్ రాళ్లు �
జీవకోటికి నీరు ప్రాణాధారం. మన శరీరంలో కూడా 70 శాతం వరకు నీరే ఉంటుంది. రోజువారీ శారీరక ప్రక్రియలు సాఫీగా సాగిపోవడానికి కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలనే విషయం తెలిసిందే. అయితే మనలో చాలామంది నీళ్ల�
దేశవ్యాప్తంగా కిడ్నీ వ్యాధిగ్రస్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని, ఏటా సుమారు 5 లక్షల మంది డయాలసిస్ రోగులుగా మారుతున్నారని పద్మభూషణ్, ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎంకే మణి అన్నారు.
syrups ban | ఇండోనేషియాలో అన్ని సిరప్లు, లిక్విడ్ మెడిసిన్స్ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందినట్లు తెలుస్తుండగా.. ఈ మేరకు నిర్ణయం