నాడు కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు నిరుపేదలకు ఆపన్నహస్తంగా మారాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు కార్పొరేట్కే పరిమితమైన డయాలసిస్ సేవలు.. కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చి�
Kidney Day | భారతదేశంలో కిడ్నీ వ్యాధి చాలా సాధారణమైందని, ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది కిడ్నీ వైఫల్యానికి గురవుతున్నారని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్ పేర్కొన్నారు.
ఒకప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య అరుదుగా వినిపించేది. మారిన జీవన విధానం కారణంగా కిడ్నీ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. వయసు పైబడిన వారిలో అధికంగా కనిపించే ఈ రుగ్మత ఇప్పుడు చిన్నారులనూ కబళిస్తున�
అంబర్పేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కిడ్నీ రోగులకు భారీ ఉపశమనం కలిగించామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఎట్టకేలకు అంబర్పేటలో డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు.
Kidney patients | కాంగ్రెస్ పాలనలో ధర్నాలు, రాస్తారోకోలు లేని రోజు ఉండటం లేదు. ప్రతి చిన్న విషయానికి కూడా ప్రజలు రోడ్ల మీదకు రావాల్సిన దుస్థితి నెలకొంది తాజాగా హైదరాబాద్లోని(Hyderabad) ప్రజా భవన్(Praja Bhavan) ఎదుట కిడ్నీ పేషేం�
ఎంతో మంది పేదలు విలువైన వైద్యం చేయించుకోలేని వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడింది. ప్రస్తుతం ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకోలేని పరిస్థితులు ఉన్నాయి.
కిడ్నీ సమస్యలు వచ్చినా.. డయాలసిస్ పరిస్థితికి వస్తే ఆ రోగుల బాధ వర్ణనాతీతం. మధ్యతరగతి, పేదవారి కష్టాలు ఎంత చెప్పినా తక్కువే. డయాలసిస్ కోసం ఎంతో డబ్బు ఖర్చవుతుంది. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా క�
Telangana | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కిడ్నీ వ్యాధి ఉన్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య శ్రీ సమీక్షలో వైద్యా�