ఉప్పు వాడకంపై అవగాహన ద్వారా గుండె, మూత్రపిండాల వ్యాధులపై పోరాటంలో సత్ఫలితాలు సాధించవచ్చు. అందుకే రెస్టారెంట్ల మెనూలలో సాల్ట్ వార్నింగ్ లేబుల్స్ను జత చేయాలి. దీనివల్ల ప్రజలు అధిక ఉప్పు ఉండే ఆహారాన్న�
శరీర యాత్రలో కీలకపాత్ర పోషించే కిడ్నీల వ్యాధుల సంకేతాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాపులు, అలసట, మూత్రంలో మార్పులు, విడువని దురద, శ్వాస ఆడకపోవడం, ఆహార పదార్థాలు లోహపు వాసన వేయడం లాంటివి కీలక సంకేతాలు. తొలి
Kidney Health | మారుతూ వస్తున్న జీవనశైలితో పాటు ఆహార నియమాల్లో లోపాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాధుల ముప్పు పెరుగుతున్నది. మధుమేహం, గుండె సమస్యల తర్వాత ఎక్కువగా ప్రభావితమయ్యే శరీర భాగాలు కిడ్నీలు, కాల�
విధి వెకిరించింది. రెకాడితే గాని డొకాడని కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. తల్లి ఊపిరితిత్తుల (లంగ్స్) వ్యాధితో మృతి చెందింది. ఓ వైపు ఆమెను కాపాడుకుంటున్న సమయంలో 28 ఏళ్ల కుమారుడికి కిడ్నీ వ్యాధి సోకడం�
ఇప్పుడు, అన్నిచోట్లా జంక్ ఫుడ్ దొరుకుతున్నది. ఈ రకమైన తిండి పిల్లలకు ఎంతమాత్రం మంచిది కాదు. మితిమీరితే ఆరోగ్యం మీదా చెడు ప్రభావం చూపుతుంది. పిల్లల్లో మూత్రపిండాల వ్యాధులు పెరుగడానికి జంక్ ఫుడ్ కూడా �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా అందుతున్న నీటితో కిడ్నీ సంబంధిత వ్యాధులు దూరమవుతాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభు త్వం పుష్కలంగా న�
పలువురు వామపక్ష నాయకుల నివాళి చిక్కడపల్లి, ఫిబ్రవరి 14: ఎంసీపీఐ(యూ) పొలిట్బ్యూరో సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా లివర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ 4 రోజు�
మూత్రపిండ సమస్యలు అనగానే డయాలసిస్ గుర్తుకొస్తుంది. దవాఖానల చుట్టూ పరుగులు పెట్టే రోగులు కండ్లముందు కనిపిస్తారు. కిడ్నీ సమస్యలను తొలి దశలోనే గుర్తిస్తే డయాల సిస్ వరకూ వెళ్లాల్సిన పరిస్థితే రాదని భరోస
Covid-19 Vaccine For Kids : త్వరలో పిల్లలకు కరోనా టీకాలు.. మొదటి ప్రాధాన్యం ఎవరికంటే? | త్వరలో 12 సంవత్సరాలు పైబడిన చిన్నారులకు కేంద్రం టీకాలు వేయనుంది. అయితే, పూర్తిస్థాయిలో చిన్నారులందరికీ ఇప్పుడే వ్యాక్సిన్ అందే అవకాశం