గతేడాదితో పోల్చితే ఈ ఏడాది దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై లైంగికదాడులు, హత్యలు కిడ్నాప్లు, దారిదోపిడీలు, హత్యలు, సైబర్ నేరాలు పెరిగాయి. తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా దొంగలు బీభత్సం సృష్టించారు.
మంచిర్యాల జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ కాస్త తగ్గింది. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ& ఇదే సమయంలో దొంగతనాలు పెరిగాయి. రేప్, కిడ్నాప్ కేసులు సైతం ఎక్కువయ్యాయి. రామగుండం పోలీస్ కమిషన�
కేసుల విచారణను వేగవంతం చేసి, నిందితుల అరెస్టులో జాప్యం లేకుండా చూడాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు. గురువారం బాలానగర్ జోన్కు సంబంధించి నిర్వహించిన క్రైమ్ సమీక్షా సమావేశంలో సీప
‘అతడు’ అసలు పార్థు కాదు! తప్పిపోయిన మనవడు.. ఆ తాతకు పాతికేండ్ల తర్వాత గానీ కనిపించడు. ఆ వచ్చిందీ అసలు మనవడు కాదని సినిమా చివరాఖరికి గానీ తెలియదు. ఈ స్క్రిప్ట్లో రాజు నేపాలి పాత్ర ఉండి ఉంటే.. ద గ్రేట్ పాశర్ల
గత ఏడాది నమోదైన కిడ్నాప్ కేసుల్లో అత్యధికం ప్రేమ, పెండ్లి పేరుతో పారిపోయిన ఘటనలే ఉన్నాయి. 2023లో మొత్తం 1,362 కిడ్నాప్ కేసులు నమోదైన 80 శాతం ఈ తరహా జంపింగ్లే ఉండటం విశేషం.
Kidnapping Cases | దేశంలో 2022లో రోజుకు సగటున 294 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 1,07,588 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదైనట్లు, అత్యధికంగా
సికింద్రాబాద్ మహంకాళి, సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన బాబు, ఓ పాప కిడ్నాప్ కేసులు లష్కర్లో కలకలం రేపాయి. చిన్నారుల కిడ్నాప్ కేసులను ఛాలెంజ్గా తీసుకున్న ఉత్