Yemen | అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్లో (Yemen) ఐదుగురు ఐక్యరాజ్యసమిది సిబ్బంది అపహరణకు గురయ్యారు. ఓ మిషన్లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది దక్షిణ యెమెన్లో పనిచేస్తున్నారు.
MLA Vinay shakya | ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపవుతున్నారు. నిన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో మంత్రి, ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య బ�
న్యూఢిల్లీ : వృద్ధులతో వివాహం కోసం మైనర్ బాలికలను అక్రమంగా తరలిస్తున్న హర్యానాకు చెందిన ముఠాను నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 ఏండ్ల బాలిక అదృశ్యమైన కేసులో రబుపురా పోలీసులు చేపట్టి�
భోపాల్: నిజమైన నేస్తమని ఒక కుక్క నిరూపించింది. కిడ్నాపర్ల నుంచి యజమానిని కాపాడింది. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది. గ్వాలియర్లోని అశోక్ నగర్కు చెందిన నితిన్ ఇంట్లో ఒంటరిగ�
Boy kidnaped girl: ఆ బాలుడికి 17 ఏండ్లు. బాలికకు 15 ఏండ్లు. ఇద్దరూ మైనర్లే. ఇద్దరి కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉన్నది. ఈ క్రమంలో బాలుడు, ఆ బాలికను కిడ్నాప్ చేసి
Man kidnaped: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కిడ్నాప్కు గురయ్యాడు. గాదె శంకర్ అనే వ్యక్తిని కల్వకుర్తికి చెందిన ప్రశాంత్ కిడ్నాప్ చేశాడు. ఈ మేరకు శంకర్ భార్య
అమీర్పేటలోని ధరకరం రోడ్డు ప్రాంతానికి చెందిన ఇద్దరు వృద్ధ మహిళలను కిడ్నాప్ చేసి అమీన్పూర్లో బంధించిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వృద్ధులను గుర్తుతెలియన�
అమీర్పేట | అమీర్పేటలో వృద్ధ మహిళల కిడ్నాప్ కలకలం సృష్టించింది. అమీర్పేటకు చెందిన అస్మత్ ఉన్సీసాబేగం, మహమ్మదీ అనే వృద్ధ మహిళలను దుండగులు అపహరించారు
రెండు వేర్వేరు రాష్ర్టాల్లో శరీర భాగాలు యూపీకి చెందిన యువ జంట దారుణ హత్య పరువు కోసం యువతి కుటుంబ సభ్యుల ఘాతుకం గ్వాలియర్: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ప్రేమజంటను ఢిల్లీలో కిడ్నాప్ చేసి మధ్యప్రదేశ్లో హత్�
వ్యాపారి| మెదక్: జిల్లాలోని వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట శివారుల జరిగిన వ్యాపారి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్ హత్యకు కారణమని నిర్ధారించారు. శ్రీని�
లాగోస్ : వాయువ్య నైజీరియాలోని ఓ బోర్డింగ్ స్కూల్ నుంచి సాయుధ దుండగులు 140 మంది విద్యార్ధులను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా విద్యార్ధులను మూకుమ్మడిగా అపహరించే ఉదంతాలు పెరిగిన �