TRS MPs | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ దిగిపోతేనే ఈ దేశ రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా�
న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం సేకరణపై ఇవాళ రాజ్యసభలో ప్రశ్న వేశారు. ఎంపీ కేశవరావు దీనిపై మాట్లాడారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టే ప్రశ్న వేయడంలేదని, చాలా సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నానని, తెలంగాణ న
ఉదయం నుంచి సాయంత్రం దాకా టీఆర్ఎస్ ఎంపీల ధర్నా తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల కోసం దద్దరిల్లిన పార్లమెంటు మూడోరోజూ సభలను స్తంభింపజేసిన సభ్యులు లోక్సభలో నేలపై కూర్చొని నిరసన, నినాదాలు రాజ్యసభలో పోడియం వద్ద
న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర సమితి యుద్ధానికి సిద్ధమైంది. ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. ధాన్యం కోనుగోలు అంశంపై కేంద్రంతో తేల్చుకోనున్నది. �
వర్ధంతి సందర్భంగా స్మరించుకున్న సీఎం కేసీఆర్హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్వయం పాలన స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషిచేసిన ప్రొఫెసర్ జయ�
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటూ నాగపూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించటాన్ని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశ�