ఉత్కంఠ పోరులో శ్రీధరన్ పరాజయం కేరళలో బీజేపీ ఆశలపై నీళ్లు ఉన్న ఒక్క సీటునూ కోల్పోయిన కాషాయపార్టీ తిరువనంతపురం: బీజేపీ.. భారీ అంచనాలతో బరిలోకి దింపిన మెట్రోమ్యాన్, 88 ఏండ్ల టెక్నాలజీ నిపుణుడు ఈ శ్రీధరన్ �
వరుసగా రెండోసారి అధికారంలోకి గత 40 ఏండ్లలో ఇదే తొలిసారి 140 సీట్లకు గాను 99 చోట్ల విజయం యూడీఎఫ్కు 41స్థానాలు.. బీజేపీకి సున్నా మత రాజకీయాలకు చోటు లేదు: విజయన్ తిరువనంతపురం, మే 2: కేరళ ఎన్నికల చరిత్రను లెఫ్ట్ డె�
న్యూఢిల్లీ : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ భారీ ఆధిక్యంతో దూసుకువెళుతుండటం పట్ల సీపీఎం సీనియర్ నేత ప్రకాష్ కారత్ స్పందించారు. కేరళలో గత నాలుగు దశాబ్ధాలుగా ఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలో�
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మళ్లీ అధికార పార్టీల హవానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కా�
మలయాళ హీరో సురేష్ గోపీ విక్టరీ దిశగా దూసుకుపోతున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన సురేష్ గోపీ లీడింగ్ లో ఉన్నారు. యూడీఎఫ్ నేత పద్మజా వేణుగోపాల్ తో సురేష్ గోపీ ఈ ఎన్నికల్లో తలపడ�
Elections results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతున్నది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే తమ సత్తా చాటుతున్నాయి.