త్రిసూర్: బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపి లీడింగ్లో ఉన్నారు. త్రిసూర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. 1500 ఓట్ల తేడాతో సురేశ్ గోపి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేరళలో మొత్తం మూడు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉ�
పాలక్కాడ్ : కేరళలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెట్రోమ్యాన్ శ్రీధరన్ లీడింగ్లో ఉన్నారు. పాలక్కాడ్ నియోజవకర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ శ్రీధరన్ తాజా సమాచారం అందే వరకు సుమారు ర�
తిరువనంతపురం: ఒక జంట కరోనా వార్డులో పెండ్లి చేసుకున్నది. కేరళలోని అలప్పుజ వైద్య కళాశాలలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామికి ఇటీవల పెండ్లి నిశ్చయమైంది. �
కేరళలో 48 గంటలు లాక్డౌన్ తరహా ఆంక్షలు | భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేరళలో ప్రభుత్వం శనివారం నుంచి 48 గంటల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించింది.
కేరళలో ప్రతీ ఏటా జరిగే త్రిసూర్ పూరంఫెస్టివల్ ఈ ఏడు కూడా భక్తులు లేకుండానే జరిగింది. కోవిడ్ కారణంగా ఈ వేడుకలకు భక్తులను అనుమతించలేదు. తిరువంబాడీ, పరమక్కువ ఆలయాల్లో జరిగిన ఈవేడుకులకు సిబ్బందిని కూడా త
పిల్లలకు ఇష్టమైన బొమ్మలు కొనడం సర్వసాధారణం. జాతరలకు వెళ్లినప్పుడో, పండుగల సమయాల్లోనో ఇంటి ముందుకు వచ్చే బొమ్మలు, బూరలు కొనాలంటూ పిల్లలు మారాం చేయడం, తల్లిదండ్రులు బేరాలాడి ఏదో ఒకటి కొనివ్వడం చేస్తుంటార�
రాత్రి వేళల్లో పనిచేయవలసి ఉంటుందని చెప్పి మహిళలకు ఉద్యోగాలు ఇవ్వరా? పని స్వభావం ఆధారంగా మహిళలకు ఉపాధి హక్కును నిరాకరించలేరు అని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.