తిరువనంతపురం: ఒక జంట కరోనా వార్డులో పెండ్లి చేసుకున్నది. కేరళలోని అలప్పుజ వైద్య కళాశాలలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామికి ఇటీవల పెండ్లి నిశ్చయమైంది. �
కేరళలో 48 గంటలు లాక్డౌన్ తరహా ఆంక్షలు | భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేరళలో ప్రభుత్వం శనివారం నుంచి 48 గంటల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించింది.
కేరళలో ప్రతీ ఏటా జరిగే త్రిసూర్ పూరంఫెస్టివల్ ఈ ఏడు కూడా భక్తులు లేకుండానే జరిగింది. కోవిడ్ కారణంగా ఈ వేడుకలకు భక్తులను అనుమతించలేదు. తిరువంబాడీ, పరమక్కువ ఆలయాల్లో జరిగిన ఈవేడుకులకు సిబ్బందిని కూడా త
పిల్లలకు ఇష్టమైన బొమ్మలు కొనడం సర్వసాధారణం. జాతరలకు వెళ్లినప్పుడో, పండుగల సమయాల్లోనో ఇంటి ముందుకు వచ్చే బొమ్మలు, బూరలు కొనాలంటూ పిల్లలు మారాం చేయడం, తల్లిదండ్రులు బేరాలాడి ఏదో ఒకటి కొనివ్వడం చేస్తుంటార�
రాత్రి వేళల్లో పనిచేయవలసి ఉంటుందని చెప్పి మహిళలకు ఉద్యోగాలు ఇవ్వరా? పని స్వభావం ఆధారంగా మహిళలకు ఉపాధి హక్కును నిరాకరించలేరు అని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
వ్యవసాయశాఖ మంత్రి| కేరళ వ్యవసాయశాఖ మంత్రి వీఎస్ సునీల్ మరోసారి కరోనా బారినపడ్డారు. మంత్రి సునీల్ కుమార్తోపాటు, ఆయన కుమారుడు నిరంజన్ కృష్ణ కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు.
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా నుంచి కోలుకున్నారు. కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి బుధవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి సీఎం అభివాదం చేశారు. విజయన్క
తిరువనంతపురం : కేరళకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం వరకు రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో 24 గంటల వ్యవధిలో 7 నుండి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపి�
12 మంది జాలర్లు గల్లంతు | జాలర్లు ప్రయాణిస్తున్న మర పడవను నౌక ఢీకొట్టడంతో తునాతునకలై 12 మంది గల్లంతయ్యారు. మంగళూరు తీర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
తిరువనంతపురం: లవ్ జిహాద్ నిజం. ముస్లింలు ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర చేస్తున్నారు. వాళ్లు క్రిస్టియన్ దేశాల్లోకి చొరబడి వాటిని ముస్లిం దేశాలుగా మారుస్తున్నారు అని కేరళకు చెందిన ఎమ్మె