475 నియోజకవర్గాలకు | దేశవ్యాప్తంగా మంగళవారం నాలుగు రాష్ట్రాలు, యూటీలోని 475 నియోజకవర్గాలతో పాటు రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. ఆరు గంటల వరకు కొనసాగనుంది.
మినీ ఎన్నికల సంగ్రామంలో ప్రధాన ఘట్టంతమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి ఒకే దశలో పోలింగ్బెంగాల్లో 31, అస్సాంలో 40 స్థానాలకు కూడాముగిసిన ప్రచారం.. పోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు చెన్నై/తిరువనంతపురం, ఏప్రిల్ 4: మి�
త్రిసూర్ : దైనందిన పని జీవితంలో కాసేపు విరామం, ఆహ్లాదం, ఆటవిడుపు వంటివి ఉంటే తిరిగి పునరుత్తేజంతో పనిచేస్తుంటాం. ఈ కరోనా మహమ్మారి సమయంలో వైద్య వృత్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైరస్ వ్యా�
యూడీఎఫ్ అభ్యర్థికి కరోనా పాజిటివ్ | కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి కరోనా పాజిటివ్గా పరీక్షించారు. దీంతో ఆయన ఎన్నికల ప్రచారం నుంచి
వెండి కాసుల కోసం జీసస్కు జూడాస్ ద్రోహంబంగారం కోసం కేరళ ప్రజలకు ఎల్డీఎఫ్ వంచనగోల్డ్ స్మగ్లింగ్ స్కామ్పై విజయన్ సర్కార్ మీద ప్రధాని మోదీ విమర్శలు పాలక్కడ్/ధర్మపురం, మార్చి 30: కేరళలోని ఎల్డీఎఫ్ �
అందరూ చేత్తో బొమ్మలేస్తారు. కానీ, కేరళ యువతి స్వప్న అగస్టీన్ మాత్రం రెండు చేతులూ లేకపోయినా, కాలివేళ్ళతో కుంచె పట్టుకొని కళాఖండాలకు ప్రాణం పోస్తున్నది. తను ‘మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్ట్స్ అసోసియ
కొన్ని: కేరళలోని శబరిమల ఆలయానికి భారీ స్థాయిలో భక్తుల రాక తగ్గిపోయింది. దాంతో పాటు ఆదాయం కూడా పడిపోయింది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భక్తుల రాకను అధికారులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. అ�
తిరువనంతపురం : గోల్డ్ స్మగ్లింగ్ కేసు లక్ష్యంగా కేరళలో పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ సర్కార్పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. కొద్దిపాటి బంగారం కోసం కేరళలోని ఎల్డీఎఫ్ సర్కార్ రాష్
న్యూఢిల్లీ : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం పినరయి విజయన్లు కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సుర్జీవాలా ఆరోపించారు. వీరు లాలూచీ పడకపోతే కేరళ సీఎం పినర�
కొచ్చి : కేరళ నన్స్ యూపీ మీదుగా ప్రయాణిస్తుండగా వారిపై కొందరు దాడికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ఆరోపణలను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. విజయన్ తప్పుడు ప్రకటనలు ఇచ�
తిరువనంతపురం : పలు కేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్ధలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ న్యాయవిచారణకు సూచించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. సీఎంకు వ్యతిరేకంగా కేసులు ముందుకొస్తుంటే ఆయన దర్యాప్తు�
తిరువనంతపురం : కేరళలో బీజేపీకి మెజారిటీ సీట్లు గెలిచేందుకు అవకాశాలున్నాయని, అది సంపూర్ణ మెజారిటీ కావొచ్చు.. కింగ్ మేకర్గా నిలవొచ్చని ఆ పార్టీ నేత, మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేర్కొన్నారు. పాలక్కాడ్లోని