న్యూఢిల్లీ: దేశంలో ఉన్న మొత్తం వ్యవసాయ భూముల్లో సగం నైరుతి రుతుపవనాల మీదే ఆధారపడతాయన్న సంగతి తెలుసు కదా. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాలే ఈ పంటలకు ఆధారం. అందుకే మన దేశ�
కేరళలో జూన్ 9 వరకు లాక్డౌన్ పొడగింపు | కేరళ ప్రభుత్వం మరో పది రోజుల పాటు లాక్డౌన్ను పొడగించింది. అత్యవసరమైన కార్యకలాపాలకు కొంత సండలింపులు ఇస్తూ.. జూన్ 9వ తేదీ వరకు లాక్డౌన్ను సీఎం పినరయి విజయన్ పొ�
తిరువనంతపురం : కేరళలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 9 వరకూ పొడిగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఈ నెల 30తో ముగుస్తున్న నేపథ�
రాష్ట్రంలో 30 వరకు ఓ మోస్తరు వానలుఝరాసంఘంలో 49 మి.మీ. వర్షం హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఈ నెల 31న కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపా�
తిరువనంతపురం : కరోనా సెకండ్ వేవ్ తో రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయి పెను సవాల్ ఎదురవుతోందని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. కొవిడ్-19తో రాబడులు కుదేలై ఆర్థిక లోటు ఎగబాకుతోందని ఆందోళ�
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బాసట | కరోనా బారినపడి తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు కేరళ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు.
తిరువనంతపురం : దివంగత మలయాళ నటుడు రాజన్ పి.దేవ్ కొడుకు ఉన్ని దేవ్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. భార్య ప్రియాంక ఆత్మహత్య కేసులో పోలీసులు ఇతడిని కస్టడిలోకి తీసుకున్నారు. ఉన్ని దేవ్ క
కేకే శైలజను కేబినెట్లోకి తీసుకోకపోవడంపై సీఎం ఎమన్నారంటే..? | కేకే శైలజ.. ఈ పేరు దాదాపు అందరికీ సుపరిచితమే. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేరళ ఆరోగ్యశాఖ మంత్రి.
నేడు కేరళలో కొలువుదీరనున్న విజయన్ సర్కారు | కేరళలో ఎల్డీఎఫ్ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా గురువారం పినరయి విజయన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
నాలుగు దశాబ్దాల చరిత్ర తిరగరాస్తూ కేరళలో ఎల్డీఎఫ్ రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం విశేషమే. కానీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం తన మంత్రివర్గ కూర్పుతో ఆ ప్రతిష్ఠను దిగజార్చుకున్నారు. గత మంత్రి�