వ్యవసాయశాఖ మంత్రి| కేరళ వ్యవసాయశాఖ మంత్రి వీఎస్ సునీల్ మరోసారి కరోనా బారినపడ్డారు. మంత్రి సునీల్ కుమార్తోపాటు, ఆయన కుమారుడు నిరంజన్ కృష్ణ కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు.
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా నుంచి కోలుకున్నారు. కోజికోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి బుధవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి సీఎం అభివాదం చేశారు. విజయన్క
తిరువనంతపురం : కేరళకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం వరకు రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో 24 గంటల వ్యవధిలో 7 నుండి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపి�
12 మంది జాలర్లు గల్లంతు | జాలర్లు ప్రయాణిస్తున్న మర పడవను నౌక ఢీకొట్టడంతో తునాతునకలై 12 మంది గల్లంతయ్యారు. మంగళూరు తీర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
తిరువనంతపురం: లవ్ జిహాద్ నిజం. ముస్లింలు ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర చేస్తున్నారు. వాళ్లు క్రిస్టియన్ దేశాల్లోకి చొరబడి వాటిని ముస్లిం దేశాలుగా మారుస్తున్నారు అని కేరళకు చెందిన ఎమ్మె
బ్యాంకు మేనేజర్| పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాద ఘటన కేరళలోని కన్నూరు జిల్లా కుతుపరంబాలో జరిగింది. గతేడాది సెప్టెంబర్లో ఓ మహిళ ఉద్యోగి (38) ప్రమోషన్పై త్రిస్సుర�
కాంగ్రెస్| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కరోనా పాజిటివ్గా తేలారు. ఈ నెల 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టాయంలోని పూతుపళ్లిన్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు.
ఎర్నాకుళం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా కొనసాగుతున్నది. సామాన్య ప్రజలతోపాటు పలువురు రాజకీయ, సీనిరంగ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం మల�