తిరువనంతపురం : కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు చుక్కెదురైంది. కూటమికి చెందిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. కన్నూరు జిల్లాలోని తలసేరి నియోజకవర్గం, త్రిశూర్�
చిన్న చిన్న పాత్రలతో నటిగా కెరీర్ ను ప్రారంభించి..హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది వరంగల్ అమ్మడు ఈషారెబ్బా. ఈ భామ ఇటీవల సోషల్మీడియాలో గ్గామరస్, స్టైలిష్ స్టిల్స్ ను పోస్ట్ �
త్రిసూర్ : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సురేశ్ గోపీ పోటీ చేస్తున్నారు. ఆయన ఇవాళ త్రిసూర్లో నామినేషన్ వేశారు. బీజేపీ టికెట్పై ఆయన పోటీలోకి దిగుతున్నారు. ఏప్రిల్ ఆరవ తేదీన కేరళలో అసెంబ్లీ ఎన్నికలు �
న్యూఢిల్లీ: దేశంలో గత వారం రోజులుగా ప్రతిరోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రికవరీ అయ్యేవారి సంఖ్య కంటే కొత్తగా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. దా�
త్రిసూర్: ధర్మడంలో కేరళ సీఎం పినరాయి విజయన్పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని 2017లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వలయార్కు చెందిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్ల తల్లి తెలిపారు. 2017 జనవరి 13న అక్క, మార�
తిరువనంతపురం: సంపూర్ణ అక్షరాస్యతకు పెట్టింది పేరు ఆ రాష్ట్రం.. అలాగే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పేరొందింది కూడా.. ఆ రాష్ట్రాన్ని దేవభూమి అని కూడా పిలుస్తారు.. అదే కేరళ.. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్ల�
తిరువనంతపురం: వారం కిందట కాంగ్రెస్కు షాక్ ఇచ్చిన కేరళ సీనియర్ నేత పీసీ చాకో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరనున్నట్లు చెప్పారు. కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)లో ఎన్
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో కాంగ్రెస్ను ఇరుకునపెట్టే పరిణామం చోటుచేసుకున్నది. తనకు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ ఆదివారం రాజీనామా చేశా�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి కొనసాగుతూనే ఉన్నది. ఒక పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ.. మరో పక్క కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అంత�
న్యూఢిల్లీ: కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకుగాను తమ పార్టీ 115 స్థానాల నుంచి బరిలో దిగనున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ తెలిపారు. మిగిలిన 25 అసెంబ్లీ స్థానాలను నాలుగు మిత్ర
తిరువనంతపురం : కేరళలో అధికార సీపీఐకి టూ టర్మ్ పాలసీ తలనొప్పిగా మారింది. రెండుసార్ల కన్నా ఎక్కువగా టిక్కెట్లు కేటాయించకూడదన్న నిబంధన ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు తలకు చుట్టుకున్నది. ఈ నిబంధనలను అడ్డం �
తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 83 మంది అభ్యర్ధుల జాబితాను సీపీఎం బుధవారం ప్రకటించింది. సీఎం పినరయి విజయన్ ధర్మదం నుంచి పోటీ చేయనుండగా, ఆరోగ్య మంత్రి కేకే శైలజ మత్తన్నూర్, ఉన్నత విద్యా మ
తిరువనంతపురం : కేరళ అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నది. త్రిపురలో పఠించిన మంత్రాన్ని కేరళలో కూడా పాటించి క్రిస్టియన్ల మద్దతుతో అధికారంలోకి రావాలని కలలుగంటున్నది. ఇది సాధ్యమ
ఉన్న ఒక్క రాష్ర్టాన్ని నిలుపుకొనే యత్నాల్లో కామ్రేడ్లు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గద్దెనెక్కిస్తాయని గంపెడాశ నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కూటమి అధికార పక్షం వైఫల్యాలను ప్�