తిరువనంతపురం: ఆమె పేరు కేకే శైలజ. జనం ఆమెను ప్రేమగా శైలజా టీచరు అని పిలుస్తారు. ఆమె గురించి, ఆమె విజయాలు గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. మొన్నటి నీపా వైరస్ను, నిన్నటి కరోనా వైరస్ను అదుపు చేయడంలో ఆమె �
కొచ్చి : కొవిడ్-19 తీవ్ర ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న మహిళపై ఓ వ్యక్తి అసభ్యంగా వ్యవహరించిన ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎంఆర్ఐ సెంటర్ కు రోగిని తరలిస్తుండగా బ
కన్నూరు: కరోనా వేళ చాలా వరకు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ఎవరైనా బయటకు వెళ్లాలంటే.. పోలీసుల నుంచి ఈ-పాస్ పొందాల్సిందే. ఇక కేరళలోని ఓ వ్యక్తి ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దాంట్ల�
తిరువనంతపురం: కేరళలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ)కి చెందిన ఇద్దరు ఫాదర్లు కరోనాతో బుధవారం చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటం కలకలం రేపుతున్నది. ఇడుక్కి జిల్లాలోని మున్�
జెరూసలేం: ఇజ్రాయెల్ పై పాలస్తీనా దళాలు జరిపిన రాకెట్ దాడిలో కేరళ మహిళ మృతి చెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇజ్రాయెల్ లోని అష్కెలాన్ నగరంలో పనిచేస్తున్న సౌమ్య సంతోష్ తన భర్తతో వీడియో కాల్లో ట్లా�
తిరువనంతపురం : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ప్రజలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే భయపడుతున్నారు. కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు సైతం స్ధానిక లాక్ డౌన్ �
పూర్తిస్థాయి లాక్డౌన్| రోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతుండంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి నేటి నుంచి తొమ్మిది రోజులపాటు పూర్తి స్థాయి లాక్డౌన