తిరువనంతపురం: సంపూర్ణ అక్షరాస్యతకు పెట్టింది పేరు ఆ రాష్ట్రం.. అలాగే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా పేరొందింది కూడా.. ఆ రాష్ట్రాన్ని దేవభూమి అని కూడా పిలుస్తారు.. అదే కేరళ.. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్ల�
తిరువనంతపురం: వారం కిందట కాంగ్రెస్కు షాక్ ఇచ్చిన కేరళ సీనియర్ నేత పీసీ చాకో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరనున్నట్లు చెప్పారు. కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)లో ఎన్
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో కాంగ్రెస్ను ఇరుకునపెట్టే పరిణామం చోటుచేసుకున్నది. తనకు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ ఆదివారం రాజీనామా చేశా�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి కొనసాగుతూనే ఉన్నది. ఒక పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నప్పటికీ.. మరో పక్క కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అంత�
న్యూఢిల్లీ: కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకుగాను తమ పార్టీ 115 స్థానాల నుంచి బరిలో దిగనున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్ తెలిపారు. మిగిలిన 25 అసెంబ్లీ స్థానాలను నాలుగు మిత్ర
తిరువనంతపురం : కేరళలో అధికార సీపీఐకి టూ టర్మ్ పాలసీ తలనొప్పిగా మారింది. రెండుసార్ల కన్నా ఎక్కువగా టిక్కెట్లు కేటాయించకూడదన్న నిబంధన ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు తలకు చుట్టుకున్నది. ఈ నిబంధనలను అడ్డం �
తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 83 మంది అభ్యర్ధుల జాబితాను సీపీఎం బుధవారం ప్రకటించింది. సీఎం పినరయి విజయన్ ధర్మదం నుంచి పోటీ చేయనుండగా, ఆరోగ్య మంత్రి కేకే శైలజ మత్తన్నూర్, ఉన్నత విద్యా మ
తిరువనంతపురం : కేరళ అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నది. త్రిపురలో పఠించిన మంత్రాన్ని కేరళలో కూడా పాటించి క్రిస్టియన్ల మద్దతుతో అధికారంలోకి రావాలని కలలుగంటున్నది. ఇది సాధ్యమ
ఉన్న ఒక్క రాష్ర్టాన్ని నిలుపుకొనే యత్నాల్లో కామ్రేడ్లు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గద్దెనెక్కిస్తాయని గంపెడాశ నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కూటమి అధికార పక్షం వైఫల్యాలను ప్�
తిరువనంతపురం: బీజేపీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్లో చేరికలు కొనసాగగా.. ఇప్పుడు కేరళ వంతైంది. ఇక్కడ కేంద్ర మంత్రి అమిత్షా పర్యటిస్తున్నారు. ఉదయం తమిళనాడులో పర్యటించి పలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి మెల్లమెల్లగా విస్తరిస్తున్నది. రోజురోజుకు రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉన్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య భారీ ఉంటున్నది. గడిచిన 2
తిరువనంతపురం: జూపార్కు అక్వేరియంలోని ఓ ఈల్ చేప, మరో ఈల్ చేప దాడిలో తీవ్రంగా గాయపడింది. దాంతో జూపార్కు వైద్యులు ప్రత్యేక వైద్య నిపుణులను పిలిపించి ఆ చేపకు సర్జరీ చేయించడంతో ప్రాణాలతో బయట�
తిరువనంతపురం: దేశంలో పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇవాళ కేరళలో తన సొంత నియోజకవర్గమైన తిరువనంతపురంలో పర్యటించిన ఎంపీ థరూర్.. స్థానిక కాంగ�