న్యూఢిల్లీ : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ భారీ ఆధిక్యంతో దూసుకువెళుతుండటం పట్ల సీపీఎం సీనియర్ నేత ప్రకాష్ కారత్ స్పందించారు. కేరళలో గత నాలుగు దశాబ్ధాలుగా ఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలో�
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మళ్లీ అధికార పార్టీల హవానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కా�
మలయాళ హీరో సురేష్ గోపీ విక్టరీ దిశగా దూసుకుపోతున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన సురేష్ గోపీ లీడింగ్ లో ఉన్నారు. యూడీఎఫ్ నేత పద్మజా వేణుగోపాల్ తో సురేష్ గోపీ ఈ ఎన్నికల్లో తలపడ�
Elections results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతున్నది. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే తమ సత్తా చాటుతున్నాయి.
త్రిసూర్: బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపి లీడింగ్లో ఉన్నారు. త్రిసూర్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. 1500 ఓట్ల తేడాతో సురేశ్ గోపి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేరళలో మొత్తం మూడు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉ�
పాలక్కాడ్ : కేరళలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెట్రోమ్యాన్ శ్రీధరన్ లీడింగ్లో ఉన్నారు. పాలక్కాడ్ నియోజవకర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ శ్రీధరన్ తాజా సమాచారం అందే వరకు సుమారు ర�
తిరువనంతపురం: ఒక జంట కరోనా వార్డులో పెండ్లి చేసుకున్నది. కేరళలోని అలప్పుజ వైద్య కళాశాలలో ఆదివారం ఈ ఘటన జరిగింది. కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామికి ఇటీవల పెండ్లి నిశ్చయమైంది. �
కేరళలో 48 గంటలు లాక్డౌన్ తరహా ఆంక్షలు | భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో కేరళలో ప్రభుత్వం శనివారం నుంచి 48 గంటల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించింది.
కేరళలో ప్రతీ ఏటా జరిగే త్రిసూర్ పూరంఫెస్టివల్ ఈ ఏడు కూడా భక్తులు లేకుండానే జరిగింది. కోవిడ్ కారణంగా ఈ వేడుకలకు భక్తులను అనుమతించలేదు. తిరువంబాడీ, పరమక్కువ ఆలయాల్లో జరిగిన ఈవేడుకులకు సిబ్బందిని కూడా త