మలప్పురం: కేరళకు చెందిన టెక్నోక్రాట్, మెట్రోమ్యాన్ శ్రీధరన్ అధికారికంగా బీజేపీలో చేరారు. గత రాత్రి కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ సమక్షంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన బీజేపీ తీర్ధం ప�
కోల్కతా: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండంతో రాష్ట్రాలు క్రమంగా ఆంక్షలు విధిస్తున్నాయి. నిన్న ఢిల్లీ ఐదు రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు విధించగా.. ఈ జాబితాలో పశ్చిమబెంగాల్ కూడా చేరింది. మహారాష్ట్ర, కేరళ
తిరువనంతపురం : లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో కేరళలో చాలాకాలంగా సాగుతున్న డ్రగ్, సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది. ఈ ముఠా మలప్పురానికి చెందిన 14 ఏండ్ల బాలికను డ్రగ్స్కు బానిస చేసి నెలల తరబడి లైంగిక దాడ�
కొల్లామ్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ కేరళలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా ఈ ఉదయం కొల్లామ్లో మత్స్యకారులతో రాహుల్గాం�