తిరువనంతపురం: బీజేపీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్లో చేరికలు కొనసాగగా.. ఇప్పుడు కేరళ వంతైంది. ఇక్కడ కేంద్ర మంత్రి అమిత్షా పర్యటిస్తున్నారు. ఉదయం తమిళనాడులో పర్యటించి పలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి మెల్లమెల్లగా విస్తరిస్తున్నది. రోజురోజుకు రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉన్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య భారీ ఉంటున్నది. గడిచిన 2
తిరువనంతపురం: జూపార్కు అక్వేరియంలోని ఓ ఈల్ చేప, మరో ఈల్ చేప దాడిలో తీవ్రంగా గాయపడింది. దాంతో జూపార్కు వైద్యులు ప్రత్యేక వైద్య నిపుణులను పిలిపించి ఆ చేపకు సర్జరీ చేయించడంతో ప్రాణాలతో బయట�
తిరువనంతపురం: దేశంలో పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇవాళ కేరళలో తన సొంత నియోజకవర్గమైన తిరువనంతపురంలో పర్యటించిన ఎంపీ థరూర్.. స్థానిక కాంగ�
మలప్పురం: కేరళకు చెందిన టెక్నోక్రాట్, మెట్రోమ్యాన్ శ్రీధరన్ అధికారికంగా బీజేపీలో చేరారు. గత రాత్రి కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ సమక్షంలో జరిగిన ఓ సమావేశంలో ఆయన బీజేపీ తీర్ధం ప�
కోల్కతా: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండంతో రాష్ట్రాలు క్రమంగా ఆంక్షలు విధిస్తున్నాయి. నిన్న ఢిల్లీ ఐదు రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు విధించగా.. ఈ జాబితాలో పశ్చిమబెంగాల్ కూడా చేరింది. మహారాష్ట్ర, కేరళ
తిరువనంతపురం : లైంగిక వేధింపుల కేసు దర్యాప్తులో కేరళలో చాలాకాలంగా సాగుతున్న డ్రగ్, సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది. ఈ ముఠా మలప్పురానికి చెందిన 14 ఏండ్ల బాలికను డ్రగ్స్కు బానిస చేసి నెలల తరబడి లైంగిక దాడ�
కొల్లామ్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ కేరళలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా ఈ ఉదయం కొల్లామ్లో మత్స్యకారులతో రాహుల్గాం�