సరైన సమయానికే నైరుతి రుతుపవనాలు | ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖకు ఎక్స్ టెండెడ్ రేంజ్ ఫోర్ కాస్ట్ (ఈఆర్ఎఫ్) అంచనా వేసింది.
ఉత్కంఠ పోరులో శ్రీధరన్ పరాజయం కేరళలో బీజేపీ ఆశలపై నీళ్లు ఉన్న ఒక్క సీటునూ కోల్పోయిన కాషాయపార్టీ తిరువనంతపురం: బీజేపీ.. భారీ అంచనాలతో బరిలోకి దింపిన మెట్రోమ్యాన్, 88 ఏండ్ల టెక్నాలజీ నిపుణుడు ఈ శ్రీధరన్ �
వరుసగా రెండోసారి అధికారంలోకి గత 40 ఏండ్లలో ఇదే తొలిసారి 140 సీట్లకు గాను 99 చోట్ల విజయం యూడీఎఫ్కు 41స్థానాలు.. బీజేపీకి సున్నా మత రాజకీయాలకు చోటు లేదు: విజయన్ తిరువనంతపురం, మే 2: కేరళ ఎన్నికల చరిత్రను లెఫ్ట్ డె�