వెండి కాసుల కోసం జీసస్కు జూడాస్ ద్రోహంబంగారం కోసం కేరళ ప్రజలకు ఎల్డీఎఫ్ వంచనగోల్డ్ స్మగ్లింగ్ స్కామ్పై విజయన్ సర్కార్ మీద ప్రధాని మోదీ విమర్శలు పాలక్కడ్/ధర్మపురం, మార్చి 30: కేరళలోని ఎల్డీఎఫ్ �
అందరూ చేత్తో బొమ్మలేస్తారు. కానీ, కేరళ యువతి స్వప్న అగస్టీన్ మాత్రం రెండు చేతులూ లేకపోయినా, కాలివేళ్ళతో కుంచె పట్టుకొని కళాఖండాలకు ప్రాణం పోస్తున్నది. తను ‘మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్ట్స్ అసోసియ
కొన్ని: కేరళలోని శబరిమల ఆలయానికి భారీ స్థాయిలో భక్తుల రాక తగ్గిపోయింది. దాంతో పాటు ఆదాయం కూడా పడిపోయింది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భక్తుల రాకను అధికారులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. అ�
తిరువనంతపురం : గోల్డ్ స్మగ్లింగ్ కేసు లక్ష్యంగా కేరళలో పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ సర్కార్పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. కొద్దిపాటి బంగారం కోసం కేరళలోని ఎల్డీఎఫ్ సర్కార్ రాష్
న్యూఢిల్లీ : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం పినరయి విజయన్లు కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సుర్జీవాలా ఆరోపించారు. వీరు లాలూచీ పడకపోతే కేరళ సీఎం పినర�
కొచ్చి : కేరళ నన్స్ యూపీ మీదుగా ప్రయాణిస్తుండగా వారిపై కొందరు దాడికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ఆరోపణలను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. విజయన్ తప్పుడు ప్రకటనలు ఇచ�
తిరువనంతపురం : పలు కేసులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్ధలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ న్యాయవిచారణకు సూచించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. సీఎంకు వ్యతిరేకంగా కేసులు ముందుకొస్తుంటే ఆయన దర్యాప్తు�
తిరువనంతపురం : కేరళలో బీజేపీకి మెజారిటీ సీట్లు గెలిచేందుకు అవకాశాలున్నాయని, అది సంపూర్ణ మెజారిటీ కావొచ్చు.. కింగ్ మేకర్గా నిలవొచ్చని ఆ పార్టీ నేత, మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేర్కొన్నారు. పాలక్కాడ్లోని
తిరువనంతపురం : కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు చుక్కెదురైంది. కూటమికి చెందిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. కన్నూరు జిల్లాలోని తలసేరి నియోజకవర్గం, త్రిశూర్�
చిన్న చిన్న పాత్రలతో నటిగా కెరీర్ ను ప్రారంభించి..హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది వరంగల్ అమ్మడు ఈషారెబ్బా. ఈ భామ ఇటీవల సోషల్మీడియాలో గ్గామరస్, స్టైలిష్ స్టిల్స్ ను పోస్ట్ �
త్రిసూర్ : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సురేశ్ గోపీ పోటీ చేస్తున్నారు. ఆయన ఇవాళ త్రిసూర్లో నామినేషన్ వేశారు. బీజేపీ టికెట్పై ఆయన పోటీలోకి దిగుతున్నారు. ఏప్రిల్ ఆరవ తేదీన కేరళలో అసెంబ్లీ ఎన్నికలు �
న్యూఢిల్లీ: దేశంలో గత వారం రోజులుగా ప్రతిరోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రికవరీ అయ్యేవారి సంఖ్య కంటే కొత్తగా కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది. దా�
త్రిసూర్: ధర్మడంలో కేరళ సీఎం పినరాయి విజయన్పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని 2017లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వలయార్కు చెందిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్ల తల్లి తెలిపారు. 2017 జనవరి 13న అక్క, మార�