Thief swallows gold: దొంగిలించిన బంగారం పోలీసులకు చిక్కకూడదు అనే తొందరలో ఓ దొంగ దాన్ని మింగేశాడు. కానీ అతని ప్లాన్ బెడిసి కొట్టి ఆ బంగారం పోలీసుల చేతిల్లోకే వెళ్లింది.
హైదరాబాద్ : రుతుపవనాలను స్వాగతించేందుకు దేశం ఒకవైపు సన్నద్ధమవుతుండగా ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అవుతాయని మరోవైపు వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. వరుసగా తలెత్తిన రెండు తుఫానులే ఇందుకు కా�
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న మొత్తం వ్యవసాయ భూముల్లో సగం నైరుతి రుతుపవనాల మీదే ఆధారపడతాయన్న సంగతి తెలుసు కదా. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాలే ఈ పంటలకు ఆధారం. అందుకే మన దేశ�
కేరళలో జూన్ 9 వరకు లాక్డౌన్ పొడగింపు | కేరళ ప్రభుత్వం మరో పది రోజుల పాటు లాక్డౌన్ను పొడగించింది. అత్యవసరమైన కార్యకలాపాలకు కొంత సండలింపులు ఇస్తూ.. జూన్ 9వ తేదీ వరకు లాక్డౌన్ను సీఎం పినరయి విజయన్ పొ�
తిరువనంతపురం : కేరళలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 9 వరకూ పొడిగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఈ నెల 30తో ముగుస్తున్న నేపథ�
రాష్ట్రంలో 30 వరకు ఓ మోస్తరు వానలుఝరాసంఘంలో 49 మి.మీ. వర్షం హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఈ నెల 31న కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపా�
తిరువనంతపురం : కరోనా సెకండ్ వేవ్ తో రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయి పెను సవాల్ ఎదురవుతోందని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. కొవిడ్-19తో రాబడులు కుదేలై ఆర్థిక లోటు ఎగబాకుతోందని ఆందోళ�
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బాసట | కరోనా బారినపడి తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు కేరళ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు.
తిరువనంతపురం : దివంగత మలయాళ నటుడు రాజన్ పి.దేవ్ కొడుకు ఉన్ని దేవ్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. భార్య ప్రియాంక ఆత్మహత్య కేసులో పోలీసులు ఇతడిని కస్టడిలోకి తీసుకున్నారు. ఉన్ని దేవ్ క