కన్నూరు: కరోనా వేళ చాలా వరకు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ఎవరైనా బయటకు వెళ్లాలంటే.. పోలీసుల నుంచి ఈ-పాస్ పొందాల్సిందే. ఇక కేరళలోని ఓ వ్యక్తి ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దాంట్ల�
తిరువనంతపురం: కేరళలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ)కి చెందిన ఇద్దరు ఫాదర్లు కరోనాతో బుధవారం చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటం కలకలం రేపుతున్నది. ఇడుక్కి జిల్లాలోని మున్�
జెరూసలేం: ఇజ్రాయెల్ పై పాలస్తీనా దళాలు జరిపిన రాకెట్ దాడిలో కేరళ మహిళ మృతి చెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇజ్రాయెల్ లోని అష్కెలాన్ నగరంలో పనిచేస్తున్న సౌమ్య సంతోష్ తన భర్తతో వీడియో కాల్లో ట్లా�
తిరువనంతపురం : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ప్రజలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే భయపడుతున్నారు. కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు సైతం స్ధానిక లాక్ డౌన్ �
పూర్తిస్థాయి లాక్డౌన్| రోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతుండంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి నేటి నుంచి తొమ్మిది రోజులపాటు పూర్తి స్థాయి లాక్డౌన
సరైన సమయానికే నైరుతి రుతుపవనాలు | ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ శాఖకు ఎక్స్ టెండెడ్ రేంజ్ ఫోర్ కాస్ట్ (ఈఆర్ఎఫ్) అంచనా వేసింది.