జికా వైరస్| కేరళలో మరో జికా వైరస్ కేసు నమోదయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం జికా బాధితుల సంఖ్య 15కు చేరింది. నంతన్కోడ్కు చెందిన ఓ 40 ఏండ్ల వ్యక్తిలో లక్షణాలు కనిపించడంతో అతని నుంచి నమూనాలు సేకరించామని, అ�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 14,087 కరో�
50 ఏండ్ల ఘనచరిత్ర.. ప్రపంచంలోనే టాప్-2హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కిటెక్స్ గ్రూప్నకు 50 ఏండ్లకుపైగా చరిత్ర ఉన్నది. కేరళకు చెందిన ఎంసీ జాకబ్ 1968లో కేరళలోని ఎర్నాకుళం జిల్లా కిజకంబళంలో ‘అన్నా కిటెక్స్
నిపుణుల బృందాన్ని పంపిన కేంద్రం తిరువనంతపురం, జూలై 9: కరోనా సంక్షోభం పూర్తిగా తొలిగిపోకముందే కేరళలో జికా కేసులు వస్తుండటం ఆందోళనను మరింత పెంచుతున్నది. తిరువనంతపురంలో ఇప్పటివరకు 15 మందికి జికా వైరస్ సోకి�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 13,563 కర�
హైదరాబాద్ : తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కైటెక్స్ గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. కైటెక్స్ గ్రూప్ ప్రతినిధి బృందం శుక్రవారం తెలంగాణ�
న్యూఢిల్లీ: దేశంలో గత వారం నమోదైన కరోనా కేసుల్లో 53 శాతం కేరళ (32 శాతం), మహారాష్ట్ర (21 శాతం) నుంచేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో కంటైన్మెంట్ చర్యలను పాటించాలని పేర్కొంది. కరోనా మహమ్మారి �
తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ కేసులు బయటపడడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక వేసింది. ఇవాళ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి .. జిల్లా వైద్యాధికారులతో భే�
తిరువనంతపురం: కేరళలో కరోనా ఉద్ధృతి ఇంకా తగ్గకముందే మరో వైరస్ విస్తరిస్తున్నది. జికా వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తిరువనంతపురంలో జికా వైరస్ లక్షణాలు ఉన్న 13 మంది నమూనాలను పరీక్షించగా అందులో 10 మ�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 13,772 కరో�
వర్కాల, జూలై 7: కేరళలోని శివగిరి మఠం మాజీ అధిపతి, ప్రఖ్యాత మతగురువు స్వామి ప్రకాశానంద ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీనారాయణ మిషన్ దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయ�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 15,600 కరోనా కేసులు, 148