కేరళను తాకిన నైరుతి పవనాలు రెండ్రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరణ దక్షిణాదిన ఈసారి భారీవానలు: ఐఎండీ రాష్ట్రంలో పలుజిల్లాల్లో భారీవర్షాలు పలుప్రాంతాల్లో 13 సెం.మీ నమోదు ఉమ్మడి నల్లగొండను ముంచెత్తిన వాన పల�
తిరువనంతపురం: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. గురువారం ఉదయం రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 1నే ఇవి రావాల్సి ఉండగా.. ఈసారి రెండు రోజులు ఆలస్య�
కేంద్రమే ఉచితంగా టీకాలు ఇవ్వాలి తీర్మానాన్ని ఆమోదించిన కేరళ అసెంబ్లీ మమతదీ అదే డిమాండ్ ‘టీకాల బాధ్యత’ను కేంద్రానికి గుర్తుచేద్దాం అన్ని రాష్ట్రాల సీఎంలకు నవీన్పట్నాయక్ లేఖ తిరువనంతపురం, జూన్ 2: కర�
మూడు రోజులపాటు వర్షాలు | రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.
Thief swallows gold: దొంగిలించిన బంగారం పోలీసులకు చిక్కకూడదు అనే తొందరలో ఓ దొంగ దాన్ని మింగేశాడు. కానీ అతని ప్లాన్ బెడిసి కొట్టి ఆ బంగారం పోలీసుల చేతిల్లోకే వెళ్లింది.
హైదరాబాద్ : రుతుపవనాలను స్వాగతించేందుకు దేశం ఒకవైపు సన్నద్ధమవుతుండగా ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం అవుతాయని మరోవైపు వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. వరుసగా తలెత్తిన రెండు తుఫానులే ఇందుకు కా�
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న మొత్తం వ్యవసాయ భూముల్లో సగం నైరుతి రుతుపవనాల మీదే ఆధారపడతాయన్న సంగతి తెలుసు కదా. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాలే ఈ పంటలకు ఆధారం. అందుకే మన దేశ�
కేరళలో జూన్ 9 వరకు లాక్డౌన్ పొడగింపు | కేరళ ప్రభుత్వం మరో పది రోజుల పాటు లాక్డౌన్ను పొడగించింది. అత్యవసరమైన కార్యకలాపాలకు కొంత సండలింపులు ఇస్తూ.. జూన్ 9వ తేదీ వరకు లాక్డౌన్ను సీఎం పినరయి విజయన్ పొ�
తిరువనంతపురం : కేరళలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వం జూన్ 9 వరకూ పొడిగించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఈ నెల 30తో ముగుస్తున్న నేపథ�
రాష్ట్రంలో 30 వరకు ఓ మోస్తరు వానలుఝరాసంఘంలో 49 మి.మీ. వర్షం హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఈ నెల 31న కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపా�