Zika virus in Kerala: కేరళలో జికా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకటి రెండు కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
త్రిసూర్: ఇండియాలో కరోనా సోకిన తొలి పేషెంట్ మళ్లీ ఆ వైరస్ బారిన పడింది. చైనాలోని మెడికల్ కాలేజ్లో చదువుతున్న కేరళలోని త్రిసూర్కు చెందిన విద్యార్థిని దేశంలో తొలి కరోనా పేషెంట్గా నిలిచిన వి�
తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. అయితే ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,798 కరో
Kerala Health Minister: కేరళలో జికా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్నది. అక్కడ ఇప్పటికే 18 మంది జికా వైరస్ బారినపడగా తాజాగా మరో కేసు బయటపడింది.
తిరువనంతపురం : కేరళలోని పళనికి చెందిన మహిళపై తమిళనాడులో దారుణం చోటుచేసుకుంంది. 40 ఏండ్ల మహిళపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం కలకలం రేపింది. త
జికా వైరస్| కేరళలో మరో జికా వైరస్ కేసు నమోదయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం జికా బాధితుల సంఖ్య 15కు చేరింది. నంతన్కోడ్కు చెందిన ఓ 40 ఏండ్ల వ్యక్తిలో లక్షణాలు కనిపించడంతో అతని నుంచి నమూనాలు సేకరించామని, అ�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 14,087 కరో�
50 ఏండ్ల ఘనచరిత్ర.. ప్రపంచంలోనే టాప్-2హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కిటెక్స్ గ్రూప్నకు 50 ఏండ్లకుపైగా చరిత్ర ఉన్నది. కేరళకు చెందిన ఎంసీ జాకబ్ 1968లో కేరళలోని ఎర్నాకుళం జిల్లా కిజకంబళంలో ‘అన్నా కిటెక్స్
నిపుణుల బృందాన్ని పంపిన కేంద్రం తిరువనంతపురం, జూలై 9: కరోనా సంక్షోభం పూర్తిగా తొలిగిపోకముందే కేరళలో జికా కేసులు వస్తుండటం ఆందోళనను మరింత పెంచుతున్నది. తిరువనంతపురంలో ఇప్పటివరకు 15 మందికి జికా వైరస్ సోకి�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 13,563 కర�
హైదరాబాద్ : తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కైటెక్స్ గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. కైటెక్స్ గ్రూప్ ప్రతినిధి బృందం శుక్రవారం తెలంగాణ�
న్యూఢిల్లీ: దేశంలో గత వారం నమోదైన కరోనా కేసుల్లో 53 శాతం కేరళ (32 శాతం), మహారాష్ట్ర (21 శాతం) నుంచేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో కంటైన్మెంట్ చర్యలను పాటించాలని పేర్కొంది. కరోనా మహమ్మారి �