నిపుణుల బృందాన్ని పంపిన కేంద్రం తిరువనంతపురం, జూలై 9: కరోనా సంక్షోభం పూర్తిగా తొలిగిపోకముందే కేరళలో జికా కేసులు వస్తుండటం ఆందోళనను మరింత పెంచుతున్నది. తిరువనంతపురంలో ఇప్పటివరకు 15 మందికి జికా వైరస్ సోకి�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 13,563 కర�
హైదరాబాద్ : తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కేరళ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కైటెక్స్ గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. కైటెక్స్ గ్రూప్ ప్రతినిధి బృందం శుక్రవారం తెలంగాణ�
న్యూఢిల్లీ: దేశంలో గత వారం నమోదైన కరోనా కేసుల్లో 53 శాతం కేరళ (32 శాతం), మహారాష్ట్ర (21 శాతం) నుంచేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో కంటైన్మెంట్ చర్యలను పాటించాలని పేర్కొంది. కరోనా మహమ్మారి �
తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ కేసులు బయటపడడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక వేసింది. ఇవాళ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి .. జిల్లా వైద్యాధికారులతో భే�
తిరువనంతపురం: కేరళలో కరోనా ఉద్ధృతి ఇంకా తగ్గకముందే మరో వైరస్ విస్తరిస్తున్నది. జికా వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తిరువనంతపురంలో జికా వైరస్ లక్షణాలు ఉన్న 13 మంది నమూనాలను పరీక్షించగా అందులో 10 మ�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 13,772 కరో�
వర్కాల, జూలై 7: కేరళలోని శివగిరి మఠం మాజీ అధిపతి, ప్రఖ్యాత మతగురువు స్వామి ప్రకాశానంద ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్రీనారాయణ మిషన్ దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయ�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 15,600 కరోనా కేసులు, 148
తిరువనంతపురం,జూలై:శివగిరి మఠమ్ మాజీ పీఠాధిపతి,శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్ట్ (ఎస్ఎన్డిఎస్టి) మాజీ అధ్యక్షుడు,స్వామి ప్రకాశానంద బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 99 ఏండ్లు. వయసురీత్యా పలు అనారోగ్య సమస్యల�
తిరువనంతపురం : కేరళలో సీపీఎం యువజన నేత దారుణానికి పాల్పడ్డాడు. ఆరేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను ఉరితీసి హత్య చేసిన కేసులో సీపీఎం యువనేతను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 30న బాలిక ఇంటి
తిరువనంతపురం: కేరళలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 8,037కరోనా కేసుల