బాలిక ఆత్మహత్య | టీవీ ( television ) లో ఛానెల్ మార్పు విషయంలో జరిగిన వివాదం ఓ బాలిక నిండు ప్రాణాలు బలి తీసుకున్నది. కేరళ ఇడుక్కిలోని మనక్కాడ్లో సోమవారం.. ఓ 11 ఏండ్ల బాలిక తన సోదరి, కజిన్తో కలిసి
తిరువనంతపురం: కేరళలో రోజువారీ కరోనా కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. గత నెల రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్ల�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 16,148 కరోనా
తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయాన్ని రోజువారీ దర్శించే భక్తుల సంఖ్యను 5 వేల నుంచి పది వేలకు పెంచారు. కేరళ ప్రభుత్వం ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భక్తులు
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 13,750 కరోన�
తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయాన్ని మాస పూజల కోసం శుక్రవారం తెరిచారు. ప్రధాన పూజారి వీకే జయరాజ్ పొట్టి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తాంత్రి కందారు మహేష్ మోహనారు సమక్షంల�
ఫాదర్ జిజో కురియన్ | అతను ఓ సామాన్యుడే ! ఆశయం మాత్రం గొప్పది ! కానీ ఆ సంకల్పానికి బీజం పడింది మాత్రం ఆ ఒక్క సంఘటనతోనే !! వరదల్లో ఇంటిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ మహిళకు సొంతంగా ఓ ఇ
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా నిత్యం పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 13,773 కరోనా కేసు�
విషాదం.. బావిలోకి దిగి నలుగురు మృతి |కేరళలోని కొల్లం జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బావిలోకి దిగి నలుగురు వ్యక్తులు ఊపిరాడక మృత్యువాతపడ్డారు. గురువారం
జికా వైరస్| కేరళలో జికా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో రాష్ట్రంలో వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. మంగళవారం నాలుగు కేసులు నమోదవగా, తాజాగా మరో ఐదుగురిలో వైరస్ను గుర్తించారు. దీ�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా నిత్యం పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 15,637 కరోనా కేసు�
తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23కి చేరినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిప�
సంపూర్ణ లాక్డౌన్| కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 17, 18 (శని, ఆదివారాలు) తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున�
Zika Virus in Kerala: కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఓ ప్రైవేటు వైద్యుడికి జికా వైరస్ సోకింది. ఈ విషయాన్ని కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు.