Covid 19 | దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 31,222 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 290 మంది చనిపోయారు. నిన్న కరోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జి అయ్యారు.
కోజికోడ్: కేరళలో నిపా వైరస్ సోకి ఓ బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ బాలుడితో కాంటాక్ట్లోకి వచ్చిన వారి శ్యాంపిళ్లను పుణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్కి పంపారు. మొత్తం 24 నాలుగు శ్యాంపిళ�
Acid Attack | నిత్యం వేధిస్తున్న ఓ భర్తపై భార్య యాసిడ్ దాడి చేసి.. తన ఐదేళ్ల కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. రేజిలాల్, బిందు అనే దంపతులకు
కరోనా కేసులు | దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు.
కేరళలోని కోజికోడ్లో గుర్తింపు వైరస్తో 12 ఏండ్ల బాలుడి మృతి మరో ఇద్దరిలో కనిపించిన లక్షణాలు హై-రిస్క్ క్యాటగిరీలో ఇంకో 20 మంది అప్రమత్తమైన కేరళ ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాన్ని పంపిన కేంద్రం కోజికోడ్, సెప్
Coroana virus: దేశమంతటా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుంటే కేరళలో మాత్రం అంతకంతకే పెరుగుతున్నది. అక్కడ గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 25 వేలకు పైగా కొత్త కేసులు
Nipah virus| ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు నిఫా లక్షణాలు : కేరళ ఆరోగ్యశాఖ మంత్రి | కరోనాతో అల్లాడుతున్న కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే 12 సంవత్సరాల బాలుడు వైరస్ బారినపడి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. తా�
Nipha virus: కేరళలో ఓ వైపు కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగానే నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిఫా వైరస్ కేసులు వెలుగు చూస్తుండటం
నిఫా వైరస్ | కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. కోజికోడ్లో ఈ వైరస్ బారినపడిన ఓ 12 ఏండ్ల బాలుడు మరణించాడు. నిఫా వైరస్ కారణంగా బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్ర
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత కొన్ని రోజులుగా 30 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. మొహర్రం, ఓనమ్, రక్షాబంధన్ వంటి వరుస పండుగ సెలవుల నే�