Corona in Kerala: కేరళలో కొత్తగా నమోదయ్యే రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల ( Corona in Kerala ) సంఖ్య భారీగా తగ్గింది. ఎన్నో రోజులుగా ఐదు వేలకుపైగా కొత్త కేసులు
Rains: తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే, ఈ వర్షాలు ఇప్పుడప్పుడే తగ్గుముఖం పట్టేలా లేవని
తిరువనంతపురం: పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిన వ్యక్తిపై ఇద్దరు పిల్లల తల్లి యాసిడ్ పోసింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 35 ఏండ్ల షీబా, 28 ఏండ్ల అరుణ్ కుమార్కు ఫేస్బుక్లో పరిచయం ఏర్పడిం�
Corona in Kerala: కేరళలో కరోనా మహమ్మారి ( Corona in Kerala ) విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కొత్త కేసులలో కేరళలో నమోదవుతున్నవే సగానికిపైగా ఉంటున్నాయి.
తిరువనంతపురం: సాధించాలన్న తపన ఉంటే వయసుతోసహా ఏదీ అడ్డంకి కాదని వందేండ్లకు పైబడిన బామ్మ నిరూపించింది. అక్షరాస్యత పరీక్షలో వందకు 89 మార్కులు సాధించింది. కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ పరీక్షను ఇటీవల నిర్వహ�
పాలక్కాడ్: కేరళలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తను నరికి చంపేశారు. పాలక్కాడ్ జిల్లాలోని మాంబ్రమ్లో ఈ ఘటన జరిగింది. భార్య ముందే 27 ఏళ్ల సంజిత్ను నరికేశారు. ఉదయం 9 గంటలకు భార్యను ఆ
4 రోజులు పరిమిత సంఖ్యలోనే భక్తులకు అయ్యప్ప దర్శనం పథనంతిట్ట/ఇడుక్కి : కేరళలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేరళలోని ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్ జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐ�
Kerala | జాతీయ బాలల దినోత్సవం రోజున కేరళలోని పాలక్కడ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్యాయత్నం చేసింది. పాలక్కడ్ జిల్లా మంజాకన్దాత్కు చెందిన దివ్యక�