తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయాన్ని మాస పూజల కోసం శుక్రవారం తెరిచారు. ప్రధాన పూజారి వీకే జయరాజ్ పొట్టి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తాంత్రి కందారు మహేష్ మోహనారు సమక్షంల�
ఫాదర్ జిజో కురియన్ | అతను ఓ సామాన్యుడే ! ఆశయం మాత్రం గొప్పది ! కానీ ఆ సంకల్పానికి బీజం పడింది మాత్రం ఆ ఒక్క సంఘటనతోనే !! వరదల్లో ఇంటిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ మహిళకు సొంతంగా ఓ ఇ
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా నిత్యం పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 13,773 కరోనా కేసు�
విషాదం.. బావిలోకి దిగి నలుగురు మృతి |కేరళలోని కొల్లం జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బావిలోకి దిగి నలుగురు వ్యక్తులు ఊపిరాడక మృత్యువాతపడ్డారు. గురువారం
జికా వైరస్| కేరళలో జికా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో రాష్ట్రంలో వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. మంగళవారం నాలుగు కేసులు నమోదవగా, తాజాగా మరో ఐదుగురిలో వైరస్ను గుర్తించారు. దీ�
తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా నిత్యం పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 15,637 కరోనా కేసు�
తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23కి చేరినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిప�
సంపూర్ణ లాక్డౌన్| కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 17, 18 (శని, ఆదివారాలు) తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున�
Zika Virus in Kerala: కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఓ ప్రైవేటు వైద్యుడికి జికా వైరస్ సోకింది. ఈ విషయాన్ని కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు.
Zika virus in Kerala: కేరళలో జికా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకటి రెండు కేసులు నమోదవుతూనే ఉన్నాయి.
త్రిసూర్: ఇండియాలో కరోనా సోకిన తొలి పేషెంట్ మళ్లీ ఆ వైరస్ బారిన పడింది. చైనాలోని మెడికల్ కాలేజ్లో చదువుతున్న కేరళలోని త్రిసూర్కు చెందిన విద్యార్థిని దేశంలో తొలి కరోనా పేషెంట్గా నిలిచిన వి�
తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. అయితే ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 7,798 కరో
Kerala Health Minister: కేరళలో జికా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్నది. అక్కడ ఇప్పటికే 18 మంది జికా వైరస్ బారినపడగా తాజాగా మరో కేసు బయటపడింది.
తిరువనంతపురం : కేరళలోని పళనికి చెందిన మహిళపై తమిళనాడులో దారుణం చోటుచేసుకుంంది. 40 ఏండ్ల మహిళపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం కలకలం రేపింది. త