తిరువనంతపురం : కరోనా సెకండ్ వేవ్ తో రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయి పెను సవాల్ ఎదురవుతోందని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. కొవిడ్-19తో రాబడులు కుదేలై ఆర్థిక లోటు ఎగబాకుతోందని ఆందోళ�
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బాసట | కరోనా బారినపడి తల్లిదండ్రులు మరణించిన పిల్లలకు కేరళ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు.
తిరువనంతపురం : దివంగత మలయాళ నటుడు రాజన్ పి.దేవ్ కొడుకు ఉన్ని దేవ్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. భార్య ప్రియాంక ఆత్మహత్య కేసులో పోలీసులు ఇతడిని కస్టడిలోకి తీసుకున్నారు. ఉన్ని దేవ్ క
కేకే శైలజను కేబినెట్లోకి తీసుకోకపోవడంపై సీఎం ఎమన్నారంటే..? | కేకే శైలజ.. ఈ పేరు దాదాపు అందరికీ సుపరిచితమే. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేరళ ఆరోగ్యశాఖ మంత్రి.
నేడు కేరళలో కొలువుదీరనున్న విజయన్ సర్కారు | కేరళలో ఎల్డీఎఫ్ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా గురువారం పినరయి విజయన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
నాలుగు దశాబ్దాల చరిత్ర తిరగరాస్తూ కేరళలో ఎల్డీఎఫ్ రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం విశేషమే. కానీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం తన మంత్రివర్గ కూర్పుతో ఆ ప్రతిష్ఠను దిగజార్చుకున్నారు. గత మంత్రి�
తిరువనంతపురం: ఆమె పేరు కేకే శైలజ. జనం ఆమెను ప్రేమగా శైలజా టీచరు అని పిలుస్తారు. ఆమె గురించి, ఆమె విజయాలు గురించి భారత దేశంలో అందరికీ తెలుసు. మొన్నటి నీపా వైరస్ను, నిన్నటి కరోనా వైరస్ను అదుపు చేయడంలో ఆమె �
కొచ్చి : కొవిడ్-19 తీవ్ర ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న మహిళపై ఓ వ్యక్తి అసభ్యంగా వ్యవహరించిన ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎంఆర్ఐ సెంటర్ కు రోగిని తరలిస్తుండగా బ