రంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు సుమారు వెయ్యి వరకు ఉన్నాయి. వాటి విస్తీర్ణం సు మారు 15 వేల హెక్టార్ల వరకు ఉంటుంది. జిల్లాలో 210కి పైగా మత్స్యకార సహకార సంఘాలున్నాయి. అందులో 15,000 మంది చేపలు పట్టి, విక్రయించి �
తెలంగాణ తన పాలనను తాను చేసుకుంటూ స్వపరిపాలనతో తనను తాను తీర్చిదిద్దుకునేందుకు జరిగిన మహోద్యమ విజయం జూన్ 2వ తేదీ. అది చరిత్రకే చరిత్రనందించిన చరిత్రాత్మక రోజు. ఈ మలిదశ మహోద్యమంలో చీమలదండులా కదిలిన జనప్ర
బీఆర్ఎస్పై కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి కుట్రలు ఎన్నటికీ సాగవని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చ�
కేసీఆర్ పాలనలో గంగపుత్రుల అభివృద్ధికి రూ. 1000 కోట్ల ఖర్చు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం గంగపుత్రుల అభివృద్ధికి రూపాయి నిధులు ఖర్చుచేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘన చరిత్ర బీఆర్ఎస్ సొంతమని, అతిపెద్ద బహిరంగ సభలు నిర్వహించిన ఘనత కేసీఆర్కే చెల్లిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం మొత్తం మళ్ల్లీ కేసీ
MLA Harish Rao | నారాయణరావుపేట మండల పరిధిలోని గుర్రాలగొంది గ్రామంలో జరుగుతున్న మహంకాళీ దేవాలయ ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ.. రేవంత్రెడ్
MLA Madhavaram krishna rao | పదేళ్ల పాలనలో అవినీతికి తావు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్దేనన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
MLC Madusudhana Chary | బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది అనే కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాబోయే రోజుల్లో మళ్లా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన�
జైహింద్ యాత్రలో సీఎం రేవంత్రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సైన్యాన్ని రా�
దశాబ్దం కిందనే తెలంగాణ కొత్త చరిత్రను రాసుకున్నది. మునుపటి గాయాలను మాన్పుకొనే ప్రయత్నం చేస్తున్నది. గత చరిత్రలో... గాయాలను మాన్పే చికిత్సలో జర్నలిస్టులు భాగస్వాములే. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో తెలంగా�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ కుటుంబంపై రేవంత్రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్, హరీశ్రావుకు నోటీసులు జారీ చేశారని బీఆర్ఎస్ గజ్వేల్ ని�