వరంగల్ అర్బన్ : జిల్లాల్లో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని
కేసీఆర్ సేవాదళం హుజూరాబాద్ ఇంచార్జి తొగరు శివకృష్ణహుజూరాబాద్ టౌన్, మే 17: ఇటీవల ఈటల రాజేందర్ ‘గొర్రెల మీదికి తోడేలు ఎగబడ్డట్టు’ అని మాట్లాడి ఇక్కడి ప్రజల, మంత్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, వెంటనే �
48 దవాఖానల్లో కొత్తగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు.. 324 టన్నుల సామర్థ్యం హైదరాబాద్లో 100 టన్నుల ప్లాంటు 10 రోజుల్లోగా 11 ఆక్సిజన్ ట్యాంకర్లు ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత రావొద్దు ఇతర రాష్ర్టాలపై ఆధారప�
కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు లాక్డౌన్ విధించక తప్పలేదు. అయితే లాక్డౌన్ను అమలు చేస్తూనే, దీని వల్ల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నది. జనజీవనాని�
సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ డాక్టర్ బయ్యారపు ప్రసాదరావు కన్నుమూశారు. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న ప్రసాదరావుకు ఆదివారం రాత్రి ఛాతిలో �
లాక్డౌన్ చర్చ నేడు సీఎం నేతృత్వంలో క్యాబినెట్ భేటీ మధ్యాహ్నం 2.00 గంటలకు సమావేశం ధాన్యం కొనుగోళ్లపై పడే ప్రభావంపైనా చర్చ పలు రాష్ర్టాల్లో లాక్డౌన్లు, ఆంక్షలు ఢిల్లీ, మహారాష్ట్రల్లో పూర్తిగా అమలు రాష�
కేసీఆర్కు నలభై ఏండ్ల రాజకీయ అనుభవంతో పాటు పన్నెండేండ్ల పాటు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేయడమే కాక, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. నాయకత్వ లక్షణాలుఆయనలో పుష్కలం. నాలుగై
డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు కూడా రేపటి ఎన్నికలకు పార్టీ పరిశీలకులను నియమించిన అధ్యక్షుడు కేసీఆర్ ఒకరోజు ముందే వెళ్లాలని దిశానిర్దేశం ప్రత్యేక సమావేశాలపై ఎస్ఈసీ రివ్యూ పాలక మండళ్ల ఎన్నికలపై సూ�
టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ శాఖల అధ్యక్షులు హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బంగారు తెలంగాణ నిర్మాణం దాకా ఎప్పటికైనా తెలంగాణ ఎన్నారైలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెం�
ఆడపిల్ల పట్ల లోకం తీరు ఏమైనా మారిందా? అవే నిందలు. అవే అవమానాలు. అవే అనుమానాలు. చిన్నప్పుడెప్పుడో ‘ఆడపిల్లనమ్మా’ అని పాడిన మధుప్రియ.. ఇప్పుడూ ‘ఆడపిల్ల బతుకు అరిటాకు చందం’ అని పాడుతూనే ఉందంటే.. పరిస్థితి ఏం మ�
సీఎంగా అంజయ్య రాకతో ఎమ్మెల్యే పదవికి రాజీనామాసంతాపం ప్రకటించిన సీఎం కే చంద్రశేఖర్రావు హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) /రామాయంపేట: బడుగు బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన మెదక్ జిల్లా పూర్వ రామా�