నిజాలు నిగ్గుతేల్చేందుకే ఐఏఎస్లతో విచారణ సీఎంది దమ్మున్న నిర్ణయం.. ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అభినందించాల్సింది పోయి భుజాలు తడుముకుంటావేం.. నీ బినామీ దందా బయటపడుతుందని భయమా? నమస్తే తెలంగాణ ప్రిం�
ఈటల మద్దతుదారులు ముందుగా పదవులకు రాజీనామా చేయాలి టీఆర్ఎస్ సీనియర్ నేత పొనగంటి మల్లయ్య హుజూరాబాద్టౌన్ (జమ్మికుంట), మే 1: సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని టీఆర్ఎస్ జమ్మికుంట �
ఈటల నుంచి తప్పించిన కేసీఆర్ హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్యారోగ్యశాఖను తప్పించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శనివారం చేసిన స
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి, ఏప్రిల్ 30 : ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్కుమ�
నాలుగెకరాలు అందించిన ఎమ్మెల్సీ పురాణంకోటపల్లి, ఏప్రిల్ 30 : పేదల కోసం నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ నాలుగెకరాల భూమిని విరాళమిచ్చారు. మంచిర్యాల జిల్లా క�
ముస్లింల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వ నిధులు కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా యథావిధిగా పథకం హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇస్తూ గౌరవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి �
9 లక్షలమందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కరోనాలోనూ 2.2లక్షల మందికి ఆడబిడ్డ కట్నం ఇప్పటిదాకా రూ.9వేల కోట్ల ఖర్చు ఇంతకన్నా ఇంకేం కావాలి. పేదిండి ఆడబిడ్డ కోరుకునేది ఇదే కదా. పెండ్లి చేసి అత్తారింటికి పంపించే
ఎమ్మెస్సార్| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
రాజకీయపార్టీల పుట్టుక, గమనం, గమ్యం.. ఎన్నికలు, ఓట్లు, సీట్లు, అధికారం అన్న చట్రంలోనే పరిమితమై పరిభ్రమిస్తుంది. అధికారం ఒక్కటే పరమావధిగా ఉండి, దాన్ని సాధించడం కోసం చేసే రాజకీయాలన్నీ చేస్తాయి. కానీ, టీఆర్ఎస్
ఉద్యమ యోధుడు, ఆలోచన ధీరుడు, రాజకీయ అపర మేధావి- ఒక లక్ష్యం కోసం ఒక నూతన పార్టీని పెట్టి దానికి జెండా, ఎజెండా అన్నీ తానై ఒక్కడిగా కదిలాడు. గల్లీలో మొదలైన కొట్లాటను ఢిల్లీ వరకు చేర్చి, లక్ష్యాన్ని ప్రజాస్వామ్య
హైదరాబాద్ : రేపు మంగళవారం (ఏప్రిల్ – 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్ర�