Chairman Imtiaz Inhan | రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) మూడోసారి సీఎంగా కావడం ఖాయమని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇన్హాన్ (Imtiaz Inhan) ధీమాను వ్యక్తం �
Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ (Deputy Mayor)మోతె శ్రీలత శోభన్రెడ్డి (Srilatha Reddy), బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి దంపతులు బు�
Minister Vemula Prashanth Reddy | సీఎం కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు వారి పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నార�
కామారెడ్డిలో కేసీఆర్ నినాదం హోరెత్తుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నట్లుగా గులాబీ అధినేత ప్రకటించడంతో అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
Minister Harish Rao | ప్రజల నమ్మకానికి మారుపేరు కేసీఆర్ అయితే అమ్మకానికి మారుపేరు ప్రతిపక్షాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్రావు (Minister Harish Rao) విమర్శించారు.
CM KCR | 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్లో ప్రకటించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు, చేర్పులు లేవని, కేవలం ఏడు స్థానాల్లో
ప్రతిపాక్ష పార్టీల నాయకులకు జెండా ఉన్నా, ఎజెండా లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో బీజేపీకి చెందిన నాయకుడు గోగుల రాణాప్ర
BRS Australia | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR ) తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సాహాసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటూ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకుగాను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా(Australia) శాఖ సీఎం కేసీఆర్ కృతజ్
KCR | బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ఏపీ విద్యార్థి, యువజన జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ పేర్కొన్నారు. ఏపీ నేతల స్వార్థ, అసమర్థ రాజకీయాలతో అక్కడి ప్రజల బతు�
తెలంగాణను దేశంలోనే అత్యద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ కొనియాడారు. తన ప్రాణం ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ వెంటే నడుస్తానని స్పష్టం చ
అనాథ పిల్లలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారిని ప్రభుత్వం అక్కున చేర్చుకొని కన్నబిడ్డలుగా చూసుకునే గొప్ప విధానాన్ని త్వరలోనే అమలు చేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్�
కేసీఆర్ రాక ముందు తెలంగాణ ఎట్లుండే.. కేసీఆర్ వచ్చాక ఎట్లున్నదో రైతన్నలు ఆలోచించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలంల�
సకల జనుల హితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే ఉన్నది. గతంలో ప్రకటించిన వాటితో పాటు ఇటీవల తీసుకొచ్చిన వాటిని సైతం పకడ్బందీగా అమలు చేస్తున్నది. రైతురుణమాఫీ ప్రక్రియ కొనసా�
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ఫలితంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు ఆర్థిక ప్రమాణాలు మెరుగుపడ్డాయి.
ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని, వాటి నష్టాన్ని వెంటనే అంచనా వే యాలని అధికారులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఆదేశించారు. మెట్పల్లి మండలంలోని రంగ