Katragadda Prasuna | తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన పేర్కొన్నారు.
నోరు తెరిస్తే బూతులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతున్న పదజాలం ఏమిటని, అలాంటి పదజాలాన్ని ఖండించని మేధావులు రాష్ట్రంలో ఉన్నారంటే దిగజారుడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని మాజీ ఎం
శాసనసభను అబద్ధాలకు వేదికగా మార్చి వాటికి బ్రాండ్ అంబాసిడర్గా రేవంత్ నిలిచారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ జాతిపితగా పేరుతెచ్చుకుంటే సీఎం రేవంత్రెడ్డి బూతుపితగా పేరు తెచ్
కృష్ణాలో నీటి వాటాలపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డి దుర్మార్గపు ప్రచారం చేస్తున్నడు’ అంటూ హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి తన సర్కారు, ఆ యన పార్టీ చేసిన పాపాలను కేసీఆర్పై నెట్టే
ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 13 వేల మంది అభ్యర్థులను ఇన్వాలిడ్గా ఎందుకు ప్రకటించారని, గ్రూప్-1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న పలు అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వ
అవును.. తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసి, స్వరాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి, తెలంగాణ సాధించి కేసీఆర్ తప్పు చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్రెడ్డి తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఆయన చేయని త�
Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 62 వేల ఉద్యోగాలు ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తేల్చిచెప్పారు. శాఖల వారీగా లెక్కలు చెప్పేందుకు నేను సిద్ధం. దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు అని రే�
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ముస�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి బూతు ప్రసంగాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని హరీశ్రావు సూచించారు.
KCR | కేసీఆర్, కేటీఆర్(KCR), జగదీశ్వర్ రెడ్డి ఫ్లెక్సీలను దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబింకార్ రాజన్న డిమాండ్ చేశారు.
ప్రజాక్షేత్రంలో ఉన్నవారిపై రాజకీయ విమర్శలు సబ బే.. అవసరమైతే విధానాలను ఎండగట్టడ మూ సమంజసమే. కానీ, వ్యక్తిగత దూషణ లు.. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులను సైతం ఈ రొంపిలోకి లాగి ఇష్టానుసారంగా నీచ ప్రచారానికి దిగడం ద�
శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రసంగం తీవ్ర విమర్శలకు గురవుతున్నది.