నేడు చేవెళ్లలో జరిగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాలలోని సభా ప్�
చేవెళ్లలో నేడు జరుగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాలలోని �
‘చేవెళ్లతో పెనవేసుకున్న పేగుబంధంతో బీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండుసార్లు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఈసారి కూడా విజయబావుటా ఎగురవే సేందుకు పక్కా ప్లాన్తో వెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఇదే వేదిక నుంచి
చేవెళ్ల లోక్సభ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్నది. జనరల్ స్థానమైన చేవెళ్లను గతంలో రెండు పర్యాయాలు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మూడోసారి సైతం గెలుచుకునేలా వ్యూహ రచన చేస్తు�
కాంగ్రెస్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని..ప్రతి ఒక్కరూ ఆ పార్టీకి ఎందుకు..ఓటు వేశామా.. అని బాధపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్లో నిర్వహించనున్న కదనభేరి బహిరంగ సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్
ఉద్యమం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే బీఆర్ఎస్ అధినేత మరోసారి కదనభేరిని మోగించబోతున్నారు. నేడు ఎస్సారార్ కళాశాల మైదానం నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు.
కృష్ణా జలాలపై తెలంగాణ రాష్ర్టానికి ఉన్న హక్కులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండలో మంగళవారం సాయంత్రం 3 గంటలకు నిర్వహిస్తున్న భారీ బహిరంగసభను జయప్రదం చేయాలని జడ్పీ చైర్మ
కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభకు గ్రేటర్ నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్