చిన్నప్పుడు ప్రతి తల్లి బిడ్డ కడుపు నింపేందుకు చందమామ రావే.. జాబిల్ల్లి రావే.. అని ఆకాశంలోని చందమామను చూపించి గోరుముద్దలు పెడుతుంది. ఆ చందమామ రాదని ఆ తల్లికి తెలుసు. కానీ బిడ్డ కడుపు నిండాలనే ప్రేమతో అబద్ధ�
భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ ‘పద్మశ్రీ’ సుబ్బన్న అయ్యప్పన్ (70) అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన మృతదేహం కావేరీ నదిలో శనివారం కనిపించిం�
వివిధ ఖనిజాల సమ్మేళనం శిల. అనేక ఖనిజాల సమూహం వల్ల శిల ఏర్పడుతుంది. అదే విధంగా మూలకాల సమూహం వల్ల ఖనిజం ఏర్పడుతుంది. శిలలు విచ్ఛిన్నం కావడం వల్ల నేల ఏర్పడుతుంది.
మన దేశంలో ఉన్న ప్రతి నదికీ ఓ ప్రత్యేకత ఉంది. అది పారే విధానం, దిక్కు, సారం, ఆ తీరాన వెలసిన క్షేత్రాలు, నది వెంబడి సాగే జీవనం... వీటన్నిటి ఆధారంగా వాటికి ప్రత్యేకతలను ఆపాదించి కొలుచుకునే ఆచారం మనది.
కేంద్రంలోని బీజేపీ సర్కారు తలపెట్టిన గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు తెలంగాణ పాలిట మరో పోతిరెడ్డిపాడులా మారుతుందా? శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా పేరిట కృష్ణా జలాలను యథేచ్ఛగా దోపిడీ చ
‘నా తమ్ముడికి ఓటేస్తే కావేరీ జలాలు అందిస్తాం’ అంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్పై పోలీసు కేసు నమోదైంది.
గోదావరి బేసిన్ అవసరాలు తీరిన తర్వాత, ట్రిబ్యునల్ కేటాయించిన 968 టీఎంసీల జలాలకు ఎలాంటి నష్టం లేకుండా గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ముందుకుపోవాలని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది.
River Linking | గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాల అధికారులు నేడు భేటీ అవనున్నారు. జాతీయ జలాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరు వేదికగా ఈ సమావేశం జరుగనుంది.
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ఈ నెల 18న కీలక సమావేశం జరుగనున్నది. ఈ మేరకు ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్ శనివారం ఆయా రివర్ బేసిన్లలోని అన్ని రాష్ర్టాలకు లేఖలు రాశారు.