Kasturba Gandhi School | సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణంలో ఉన్న సంపు లీకై ఆవరణ అంతా మురుగునీరు నిండడంతో ఆవరణ మొత్తం దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో పాఠశాల పరిసరాలన్నీ ఈగలు, దోమలు స
రాయపోల్ ఆగస్టు 26 : మండల స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన కస్తూర్బా గాంధీ (Kasturba Gandhi) పాఠశాల విద్యార్థులను గజ్వేల్ ఏసీపీ నర్సిం (ACP Narsimlu)లు అభినందించారు.
వరద నీటితో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం (KGBV) తలపిస్తున్నది. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో ప్రభుత్వం స్కూల్కు సెలవు ప్రకటించింద
కోయిలకొండలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో అంబేద్కర్ జయంతి రోజు విద్యార్థిని యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆ లస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కేజీబీవ�
Kasturba Gandhi school | విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికరమైన ఆహారం అందించాలని జనగామ జిల్లా వ్యవసాయ, మండల ప్రత్యేక అధికారి రామారావు నాయక్ సూచించారు.
Students Food | బోనకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని తహసీల్దార్
అనిశెట్టి పున్నం చందర్ ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలని అన్నారు.
Harish Rao | బోధన, భోజనం కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao )ఫైర్ అయ్యారు.
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థినులకు ఆదివారం ఉదయం అల్పాహారం అందకపోవడంతో ఆకలితో ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8గంటల వరకు అల్పాహారం అందించాల్సి ఉండగా సిబ్బంది 9గంటలకు వంట పన�
మండలంలోని నస్కల్లోని కస్తూర్బాగాంధీ పాఠశాలకు చెందిన 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గురువారం మధ్యాహ్నం ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇచ్చారు.
Minister Jagdish Reddy | పెన్ పహాడ్ మండల కేంద్రంలో రూ. 4 కోట్ల 50లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బాగాంధీ పాఠశాల భవనాన్ని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ రావుల శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.
విద్యార్థినుల సౌకర్యార్థం అధునాతన వసతులతో నిర్మాణం పూర్తైన కస్తూర్బాగాంధీ పాఠశాల నూతన భవనం ప్రారంభానికి సిద్ధమైనది. ఇబ్రహీంపట్నం సమీపంలోని నల్లకంచలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2.05 కోట్లతో నూతనంగా నిర్మించి�