PM Modi: ఆపరేషన్ సింధూర్ ఏమైనా తమాషా అవుతుందా అని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్, ఎస్పీ నేతలు సైనిక బలగాలను అవమానిస్తున్నట్లు పేర్కొన్నారు. వారణాసిలో మాట్లాడుతూ కొత్త ఇండియా ఇప్పుడు కాలభైరవుడ
తన జీవితకాలంలో ఒక్కసారైనా కాశీ వెళ్లి రావాలని ఒక వృద్ధురాలికి కోరికగా ఉండేది. చాలాసార్లు ఆ విషయం మనవడితో చెప్పింది. అతను ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే వాడు. గట్టిగా అడిగినప్పుడు ఊర్లోని శివాలయానికి తీ�
Preity Zinta: గుళ్లకు వెళ్లినంత మాత్రాన బీజేపీలో చేరినట్లు కాదు అని నటి ప్రీతీ జింతా అన్నారు. విదేశాలకు వెళ్లిన తర్వాత భారతదేశ విలువ మరింత తెలిసి వచ్చిందన్నారు. ఎక్స్ అకౌంట్లో ప్రీతి కొన్ని ట్వీట్ల
PM Modi : ప్రతిపక్ష పార్టీలు తమ పరివారం కోసం పనిచేస్తున్నాయని, ఆ పరివారం అభివృద్ధి చెందితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు.
తెలంగాణవాసుల కాశీయాత్రలో విషాదం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ప్రమాదానికి (Bus Accident ) గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటల
Dil raju Selfish Movie | శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు. ఇక రాజు గారి సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి దిల్ రాజు కుటుంబ�
సుమారు ఆరు శతాబ్దాలుగా శిల్పకళపై ఉపాధి పొందుతూనే తరాల సంపదను కాపాడుతున్నారు రామడుగు శిల్పకళాకారులు. ఇక్కడి గడికోట నిర్మాణంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం నుంచి వలస వచ్చి స్థిరపడిన కుటుంబాలుగా పూర్వీకులు చ�
Telangana Cabinet Meeting | తెలంగాణ నుంచి కాశీ, శబరిమల వెళ్లే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయా పుణ్యక్షేత్రాల్లో రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం వసతిగృహాలను నిర్మించేందుకు తెలంగాణ కేబినెట్ �
Aurangabad | ఇందూరు నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బస్సు బీహార్లో ప్రమాదానికి గురైంది. బీహార్లోని ఔరంగాబాద్ (Aurangabad) జిల్లాలో బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బోల్తా పడి నిజామాబాద్ జిల్లా
ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో గంగా నది ఒడ్డున ఉన్న 84 ఘాట్లకు కొత్తగా మరో ఘాట్ చేరనుంది. దీనికి ‘నమో’ ఘాట్గా నామకరణం చేశారు. ఈ ఘాట్ వద్ద రెండు చేతులు జోడించి నమస్కరించినట్టుగా మూడు శిల్పాలను ఏర్పాటు చ�
Varanasi | భగవంతుడు విశ్వవ్యాప్తంగా ఉంటాడు. కానీ, అంతటా నిండి ఉన్న దేవుడి తత్తాన్ని తెలియజేసే పుణ్యక్షేత్రాలు మాత్రం కొన్నే. అందులో ప్రముఖమైనది వారణాసి ( Varanasi ). కైలాస సదనంలో కులాసాగా ఉంటున్న శంకరుడికి.. ఒకసారి హి�
27 హిమగిరి సొగసులు కాదని, కాశీ ( Kashi ) నగరానికి కోరి వచ్చాడు కైలాసనాథుడు. ఆ విశ్వనాథుడి వెంటే.. విశాలాక్షి. ఆమెకు తోడుగా అన్నపూర్ణ. వారికి నీడగా డుండి గణపతి. వీళ్లందరి వెంట కాలభైరవుడు. ఒకరి తర్వాత ఒకరు.. ఒకరి కన్నా