శనివారం గంగా పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాశీనాథుడు కొలువైన పవిత్ర వారణాసి పుణ్యక్షేత్రంలోని అన్ని ఘాట్ల వద్ద భారీ సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు.