కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేశ్ మృతి ముమ్మాటికీ కస్టోడియల్ డెత్ అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మోహన్ అన్నారు. శుక్రవారం కోదాడలో పర్యటించిన మానవ హక్కుల వేదిక బృందం సభ్యులు మృతుడి తల్లితో ప
కర్ల రాజేశ్ మృతిపై వారం రోజుల్లోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీ ని ఆదేశించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. �
కర్ల రాజేశ్ మృతికి కారణమైన చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేసేదాకా ఉద్యమం ఆగదని ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు ఏపూరి రాజు, జిల్లా అధికార ప్రతినిధి కొండపల్లి ఆంజనేయులు తెలిపారు. మంగళవారం కోదాడలోని స్థానిక రంగా థియ�
ఆ తల్లికి పుట్టెడు దుఃఖం వచ్చింది. చెట్టంత కొడుకు అన్యాయంగా దూరమయ్యాడన్న ఆవేదన ఆ అమ్మది. లాఠీ దెబ్బలకు కమిలిపోయినతన కొడుకును కాపాడుకోలేక పోయానన్న బాధ ఆమెను దహించి వేస్తున్నది. ‘నన్ను ఇంటికి తీస్కపో అమ్మ
కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్డెత్లో రాజకీయకోణం ఉందా? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ను ఓ కేసులో ఇరికించాలని కొందరు చూశారా? అతని పేరు చెప్పించే క్రమంలో థర్డ్ డిగ్రీకి పాల్పడ�
కర్ల రాజేశ్ పోలీసుల చిత్ర హింసలతోనే దుర్మరణం పాలయ్యాడని, ఆయన మృతికి కారణమైన పోలీసులను అరెస్టు చేసేంత వరకు దశల వారీగా ఉద్యమాలు నిర్వహించి అప్పటికీ న్యాయం జరగకపోతే తమ జాతి హక్కుల పరిరక్షణకు, ఉనికిని కాప
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చిత్రహింసలతోనే అనారోగ్యానికి గురై తన కొడుకు చనిపోయాడని మృతు�
సీఎం రిలీఫ్ఫండ్ అవినీతి కేసులో పోలీసులు రిమాండ్కు తరలించిన కర్ల రాజేశ్ హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రాజేశ్ మృతి విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని, �