సమాజంలో అట్టడుగు, అణగారిన వర్గాల అభివృద్ధికి ఈడబ్ల్యూఎస్ సొసైటీ నిరంతరం కృషి చేస్తుందని ఆ సంస్థ వైస్ చైర్మన్ శ్రీనివాస్ బహదూర్ తెలిపారు. బుధవారం కోదాడ పట్టణంలో ఇటీవల మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతుల కనుసన్నల్లోనే కోదాడ నియోజకవర్గంలో గూండా రాజ్యం వర్థిల్లుతోందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు.
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతుల కనుసన్నల్లో నే కోదాడ నియోజకవర్గంలో పోలీసుల గుండా రాజ్యం వర్ధిల్లుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆరోపించారు.
దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్యకు నిరసనగా శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడలో శాంతియుతంగా నిర్వహించిన నిరసన ర్యాలీ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
సూర్యాపేట జిల్లాలో దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్ డెత్పై విచారణ చేపట్టి, 8 వారాల్లోగా రిపోర్టు సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర డీజీపీతోపాటు సూర్యాపేట కలెక్టర్, ఎస్పీకి శుక్రవారం ఆదేశ�
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని దళిత వర్గానికి చెందిన కర్ల రాజేష్ పోలీసుల చిత్రహింసల వల్ల లాకప్ డెత్ కు గురై మరణించి రెండు నెలలు గడుస్తున్నా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం నోరు విప్పకపోవడం
కర్ల రాజేశ్ మృతికి కారకులైన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింతం వినయ్ బాబు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పెన్పహాడ్ మండల కేంద�
Manda Krishna Madiga : దేశవ్యాప్తంగా దళితులు, బీసీలపై, మహిళలపై అమానుష దాడులు పెరుగుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఆందోళన వ్యక్తం చేశారు.
కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేశ్ మృతి ముమ్మాటికీ కస్టోడియల్ డెత్ అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మోహన్ అన్నారు. శుక్రవారం కోదాడలో పర్యటించిన మానవ హక్కుల వేదిక బృందం సభ్యులు మృతుడి తల్లితో ప
కర్ల రాజేశ్ మృతిపై వారం రోజుల్లోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీ ని ఆదేశించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. �
కర్ల రాజేశ్ మృతికి కారణమైన చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేసేదాకా ఉద్యమం ఆగదని ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు ఏపూరి రాజు, జిల్లా అధికార ప్రతినిధి కొండపల్లి ఆంజనేయులు తెలిపారు. మంగళవారం కోదాడలోని స్థానిక రంగా థియ�
ఆ తల్లికి పుట్టెడు దుఃఖం వచ్చింది. చెట్టంత కొడుకు అన్యాయంగా దూరమయ్యాడన్న ఆవేదన ఆ అమ్మది. లాఠీ దెబ్బలకు కమిలిపోయినతన కొడుకును కాపాడుకోలేక పోయానన్న బాధ ఆమెను దహించి వేస్తున్నది. ‘నన్ను ఇంటికి తీస్కపో అమ్మ