జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండలంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అల్బెండజోల్ మాత్రల పంపిణీ జరిగిందని మండల వైద్
కారేపల్లి మండలంలో వన మహోత్సవానికి ఎంపీడీఓ మల్లెల రవీంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం గేటుకారేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరువైపులా తుప్పలను తొలగించి
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో జూన్ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు భూ భారతిపై సదస్సులు నిర్వహిస్తున్నట్లు తాసీల్దార్ ఎస్.సంపత్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.