పత్తి రైతులకు ఈ సీజన్ కన్నీళ్లే మిగిల్చింది. ఓ వైపు ప్రకృతి పగబట్టినట్లుగా వ్యవహరిస్తుంటే మరోవైపు పాలకుల తీరుతో పత్తి రైతు పరిస్థితి ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉంది. దీంతో పత్తి రైతులకు ఈ ఏడాది ప�
కపాస్ కిసాన్ యాప్తో సంబంధం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం అలాగే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నకరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి చేన�
దళారుల దోపిడీ కోసమే సీసీఐ కపాస్ కిసాన్ యాప్ను ఆవిష్కరించిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నా రు. పంటకు మద్దతు ధర రాకుం డా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేసున్నాయని విమర్శిం�
కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పెన్పహాడ్ మండల వ్యవసాయ అధికారి అనిల్ నాయక్ అన్నారు. ఈ యాప్ పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధర (MSP ) సులభంగా, �
పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ రెవెన్యూ పరిధిలో ఉన్న పత్తి పంటలను ఆయన పరిశీలించార�
Kapas Kisan App | కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల కోసం ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సోనారి క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఎం.నారాయణ సూచించారు.