సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మహిళలు, యువతులు తెల్లవారుజామునే వాకిళ్లలో పేడ నీళ్లు చల్లి ఆకట్టుకునే విధంగా మ�
సంక్రాంతి పండుగ సంబురాలు మొదలయ్యాయి. మూడు రోజుల ముచ్చటైన వేడుక మొదటి రోజు భోగితో మొదలు కాగా, శుక్రవారం కనుమ పండుగ నిర్వహించేందుకు పల్లె, పట్నం సిద్ధమైంది.
పల్లెల్లకు పండుగ కళ వచ్చేసింది. ఊరూవాడా సందడిగా మారింది. ప్రతి ఇంట్లో సంక్రాంతి సందడి కనిపిస్తున్నది. ఏడాదిలో 12 సార్లు 12 రాశుల్లో సూర్యుడి సంక్రమణ జరుగుతుంది.
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి.. పుడమి తల్లి పసిడి పంటలు అందించగా.. ప్రకృతి సింగారించుకుని పర్వదినానికి స్వాగతం పలుకగా... పట్టు పరికిణీలతో ఆడపడుచులు సందడి చేయగా.. ఇలా మూడ్రోజుల ముచ్చటైన పండుగ.
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజు మకర సంక్రాంతిగా పాటిస్తారు. ధనుర్మాసం పూర్తయి సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు తిరిగే ఉత్తరాయణ పుణ్యకాలమే సంక్రాంతి.